సముద్ర జలాలతో హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఐఐటీ మద్రాస్కి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల కంటే ఇది ఎంతో ఉత్తమమైనదని, దీని ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలను సాధ�
న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ విద్యాసంస్థల్లో ఐఐటీ మద్రాస్ టాప్లో నిలిచింది. 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ జాతీయ విద్యాసంస్థల ర్యాంకులను కేంద్ర విద్యా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ సోమవ�
IIT Madras | విద్యార్థి అకాల మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందని ఐఐటీ మద్రాస్ తెలిపింది. విద్యార్థి మరణానికి కారణం ఏమిటన్నది తెలియలేదని, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
Milk | పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ, మనం తాగే పాలు నాణ్యమైనవేనా అనేది ముఖ్యం. కల్తీ పాల వల్ల మూత్రపిండాల సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంటుంది. కల్తీ పాలను గుర్తించాలంటే �
స్వదేశీ ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భార్ (భారత్) ఓఎస్ పేరుతో ఐఐటీ మద్రాస్లో దీనికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి.
ఐఐటీ మద్రాస్ మరో కొత్త ఆవిష్కరణకు వేదికైంది. విద్యార్థులు సోమవారం ఇన్స్టిట్యూట్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫార్ములా రేసింగ్ కారును ఆవిష్కరించారు.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఐఐటీ మద్రాస్ ఈ-మొబిలిటీలో ఇండస్ట్రీ ఆధారిత ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది. ఈ కోర్సులో తొమ్మిది మాడ్యూల్స్కు గాను నాలుగు మాడ్యూల్స్కు పరిశ్రమకు
స్టార్టప్ల ప్రోత్సాహమే లక్ష్యం హైదరాబాద్, సెప్టెంబర్ 5: టీ-హబ్తో బోయింగ్ ఇండియా జట్టు కట్టింది. ఈ ఏడాదికిగాను బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) కార్యక్రమాన్ని సో�
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ-ఎం) కాలేజ్ క్యాంటిన్లో పనిచేసే కార్మికుడిని క్యాంపస్లో సెకండియర్ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐఐటీ మద్రాస్ మరో ఘనత సాధించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్-2022 ఏడవ ఎడిషన్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధ�
న్యూఢిల్లీ: ఐఐటీలు సత్తా చాటాయి. కేంద్ర విద్యాశాఖ రిలీజ్ చేసిన ఈ యేటి ఇండియా ర్యాంకింగ్స్లో ఐఐటీలే హవా కొనసాగించాయి. ఉత్తమ విద్యా సంస్థల ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఐఐటీ మద్రాసు టాప్ ప్లేస్లో నిలి�
గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రైలు రద్దై దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థికి భారతీయ రైల్వే అసాధారణమైన సేవలను అందించింది. విద్యార్థి సత్యం గాధ్�
చెన్నై : ఐఐటీ మద్రాస్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్వర్క్ భారత్లో తొలిసారిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ‘ఐఐటీ మద్రాస్లో 5జీ కాల్ వి