ఐఐటీ మద్రాస్కు ఓ పూర్వ విద్యార్థి భూరి విరాళం అందజేశారు. 1970 ఎంటెక్ ఎయిరో స్పేస్ ఇంజినీరింగ్ బ్యాచ్కు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్ల విరాళం ప్రకటించారు. దేశ చరిత్రలో ఒక విద్యా సంస్థకు ఇంత పె�
ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను (JEE Advanced Result) ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఫైనల్ కీతోపాటు కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను Jeeadv.ac.in వెబ్సైట్ల�
ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను జాతీయంగా నిర్వహించగా తెలంగాణ నుం�
అనుకున్నప్పుడు లక్ష్యాలు అందుకోవడం చాలా తేలికే అనిపిస్తుంటుంది. కానీ, దిగితే గానీ లోతు తెలియదు. వ్యాపారాన్ని ప్రారంభించి సక్సెస్ అయితే ఓకే.. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. నష్టాలకు వెరవకుండా స
జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ వీటిని శుక్రవారం వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రొవిజినల్ ఆన్సర్కీని ఈనెల 2న విడుదల చేస్తారు. విద్యార్థులు ఈనెల 3 వరకు కీపై అభ్యంతరాలు
ప్రతిష్ఠాత్మక ఐఐటీ ల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ -2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది.
జేఈఈ మెయిన్లో కటాఫ్ మారులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్కు అప్పగించా�
JEE Advanced 2024 | ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ను మార్చినట్టు ఐఐటీ-మద్రాస్ ప్రకటించింది. ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్లో అర్హత సాధి�
Pavan Davuluri | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త చీఫ్గా ఐఐటీ మద్రాస్కు చెందిన పవన్ దావులూరి నియామకమయ్యారు. గతంలో ఈ విభాగానికి నేతృత్వంలో వహించిన పనోస�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్రపెన్యుర
భారతదేశపు మొట్టమొదటి ‘ఫ్లయింగ్ ట్యాక్సీ-ఈ200’ను అభివృద్ధి చేయటంలో అద్భుతమైన పురోగతి సాధించామని ‘ఈ-ప్లేన్' కంపెనీ ఫౌండర్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి ప్రకటించారు.