దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కోటా అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది.
OnePlus-IIT Madras | ఐఐటీ మద్రాస్ తో కలిసి నెవర్ సెటిల్ అనే పేరుతో బీటెక్ విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సంస్థ వన్ ప్లస్ తెలిపింది.
సోమవారం విడుదలైన క్యూఎస్ వరల్డ్ సస్టెయినబులిటీ ర్యాంకింగ్స్-2024లోని టాప్-200లో ఏ భారతీయ ఉన్నత విద్యాసంస్థకు చోటు దక్కలేదు. ఈ ర్యాంకింగ్స్లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో మొదటి స్థానంలో నిలిచింది.
JEE Advanced | జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూ ల్ విడుదలైంది. ఐఐటీల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో నిర్వహించననున్నట్టు ఐఐటీ మద్రాస్ తెలిపింది.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష తేదీని ఐఐటీ మద్రాస్ (IIT Madras) ప్రకటించింది. వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో పరీక్షను నిర�
ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. వైద్య పరికరాలను స్టెరిలైజ్ (క్రిమి రహితం) చేసే
IIT Madras | ఐఐటీ-మద్రాస్ మరో ఘనతను సాధించింది. అంతర్జాతీయ క్యాంపస్ను ప్రారంభించిన తొలి ఐఐటీగా రికార్డు సృష్టించింది. ఐఐటీ-మద్రాస్కు అనుబంధంగా టాంజానియాలోని జన్జిబార్లో అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చ�
IIT Madras | ఐఐటీలు ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన సంస్థలు. అందులో ఐఐటీ మద్రాస్కు క్రేజ్ ఎక్కువ. దేశంలో ఐదేండ్లుగా టాప్ ర్యాంకింగ్లో నిలుస్తుంది ఐఐటీ మద్రాస్. ఈ సంస్థలో చదవాలంటే సాధారణంగా జేఈఈ మెయిన్స్ �
ఐఐటీ మద్రాస్కు పూర్వ విద్యార్థులు, ఇతర దాతలు, కార్పొరేట్ సంస్థలు అనూహ్య రీతిలో భారీస్థాయిలో విరాళాల రూపంలో సాయం అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.231 కోట్ల నిధులను సమకూర్చారు. సామాజిక బాధ్య�
IITM Admissions 2023-24 | ఐఐటీ.. దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇంజినీరింగ్ విద్యకు ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలుగా పేరుగాంచాయి ఐఐటీలు. అయితే దీనిలో ప్రవేశం అంటే అత్యంత కఠినమైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి ర్య�