బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధం కాదంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పిటిషన్దారులలో మాజీ సైన్యాధికారి సుధీర్ వొంబట్కెరె ఒకరు. దేశ సరిహద్దుల పరిరక్షణలో దశాబ్దాలపాటు సేవలందించిన ఈ �
IIT Madras Computer Science Course | ఐఐటీలో సీటు రావడం అంటే మామూలు విషయం కాదు !! ఎంతో కష్టపడితే కాని అందులో సీటు రాదు ! కొంతమంది కష్టపడినా నాణ్యమైన విద్య దక్కకపోవడం వల్ల కూడా జేఈఈ వంటి ఎంట్రన్స్ టెస్ట్లో సరైన �
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. శనివారం కొత్తగా 13 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతి�
చెన్నై: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్లో శుక్రవారం కొత్తగా 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా పరీక్షలు న
చెన్నై : మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు విద్యార్థులు వైరస్ బారినపడగా.. తాజాగా మరో 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆర్ వాల్యూ 2 దాటింది. ఈ వారం ఆ వాల్యూ 2.1గా ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ విశ్లేషకులు తెలిపారు. ఆర్ వాల్యూ రెండు దాటడం అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి మరో ఇద్దరి ఆ వైరస్న�
IIT-Madras | తమిళనాడులోని మద్రాస్ ఐఐటీలో (IIT-Madras) కరోనా కలకలం సృష్టిస్తున్నది. క్యాంపస్లో ఇప్పటికే 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో 18 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం సృష్టించింది. 12 మందికి కరోనా పాజిటివ్గా గురువారం నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్�
తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీ క్యాంపస్లో నాలుగు జింకలు మృత్యువాతపడ్డాయి. ఇందులో ఒక జింక అత్యంత అంటువ్యాధి అయిన ఆంత్రాక్స్తో మృతిచెందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మిగతా మూడు జిం�
IIT Madras | తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీ క్యాంపస్లోని రాజా ముత్తయ్య మెడికల్ కాలేజీలో 58 మంది, మద్రాస్ ఐఐటీలో 17 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో అధికారులు రెండు క్య
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ను ఐఐటీ మద్రాస్ ఇచ్చింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ మధ్య థార్డ్వేవ్ వైరస్ వ్యాప
NIRF Rankings | దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ | దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ�
చెన్నై, జూలై 13: శరీరంలో క్యాన్సర్ను వృద్ధి చేసే కణాల ఉత్పరివర్తనాలను కనుగొనే నమూనాను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశా రు. జన్యుక్రమాల సమాచారాన్ని విశ్లేషించి, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో దీన్ని అభివృద�