Artificial Rain | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced Results) ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తాచాటారు. కేటగిరీ వారి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులిద్దరు టాపర్లుగా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా ట�
దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 (JEE Advanced) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. జూన్ 2న
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఈ నెల 26న విడుదలకానున్నది. రెండు పేపర్లకు ప్రాథమిక ‘కీ’ని ఐఐటీ కాన్పూర్ సోమవారం విడుదల చేయనున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఈ నెల 18న నిర్వహించారు. పరీక్షకు హాజర�
హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(హిథమ్) ఇంటిగ్రేటెడ్ ట్విన్నింగ్ కోర్సును ప్రవేశపెట్టింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా, జార్జ్ మాసన్ యూనివర్సిటీతో కలిసి కోర
IIT Kanpur | ఉత్తరప్రదేశ్లోని ఐఐటీ కాన్పూర్ కీలక నిర్ణయం తీసుకున్నది. రీసెర్చ్ స్కాలర్పై అత్యాచారం కేసు విచారణ ఎదుర్కొంటున్న పోలీసు అధికారి మహ్మద్ మొహ్సిన్ ఖాన్ పీహెచ్డీ ప్రోగ్రామ్ను రద్దు చేసింది.
ఆమె ఐఐటీ రిసెర్చ్ స్కాలర్. సైబర్క్రైమ్, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్నది. ఇందులో భాగంగా ఏసీపీతో పరిచయం ఏర్పడింది. అదనుగా తీసుకున్న పోలీస్ అధికారి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్న
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో నాలుగేండ్ల బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను జాతీయంగా 2025 మే 18న నిర్వహించనున్నట్టు ఐఐటీ కాన్పూ
జేఈఈ అడ్వాన్స్డ్ విషయంలో జాయింట్ అడ్మిషన్స్బోర్డు(జాబ్) యూటర్న్ తీసుకుంది. రెండు వారాల క్రితం మూడుసార్లు రాసే అవకాశం ఇచ్చిన జాబ్బోర్డు తాజాగా రెండుసార్లకు కుదించింది.
దేశంలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం సెగ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేర్కొనే ఐఐటీలనూ తాకింది. ఐఐటీల్లో విద్యనభ్యసించిన 38 శాతం మంది విద్యార్థులకు ఈ ఏడాది ఇంకా ప్లేస్మెంట్ లభించలేదు.
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా భావించే ఐఐటీల్లో చదివే విద్యార్థులకు కొలువులు లభించడం కష్టమవుతున్నది. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ప్లేస్మెంట్ సీజన్ త్వరలో ముగియనున్నది.
భారత గగనతల పరిశోధన, రక్షణ సామర్థ్యాల పెంపులో కీలక ముందడుగు పడింది. ఐఐటీ, కాన్పూర్ దేశంలోనే మొట్టమొదటి హైపర్వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని నిర్మించి విజయవంతంగా పరీక్షించింది.