భారత్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ కాన్పూర్ చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన దేశంలో కరోనా నాలుగో వేవ్ త్వరలోనే రాబోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింద�
ఒకప్పుడు భూసార పరీక్షలు చేయించాలంటే ఓ పెద్ద పని. వ్యవసాయ అధికారులు వచ్చి, పొలంలో మట్టి నమూనాలను సేకరించుకొని వెళ్లేవారు. పరీక్షలు పూర్తయి.. ఫలితాలు రావడానికి వారం, పది రోజులు పట్టేది. కానీ, ఇప్పుడు ఆధునిక స
ఒక్కరోజులో 122 కేసులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి గరిష్టస్థాయికి కేసులు అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు చేజారిపోతాయి ఐఐటీ, కాన్పూర్ పరిశోధకుల నమూనా అధ్యయనం పండుగల దృష్ట్యా ప్రజలకు కేంద్రం కీలక సూచనలు �
ఖరగ్పూర్ ఐఐటీలో కొత్త చరిత్ర కోల్కతా, డిసెంబర్ 12: పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి ఫేజ్-1 ప్లేస్మెంట్ సీజన్లో భాగంగా విద�
న్యూఢిల్లీ, నవంబర్ 29: విద్యుత్తు ప్రవాహంలో అసాధారణ పెరుగుదల కారణంగా షార్ట్-సర్క్యూట్ సమస్య తలెత్తి పవర్ గ్రిడ్లు పాడవ్వడం తరచూ జరుగుతూనే ఉంటుంది. దీనికి స్వదేశీ సాంకేతికతతో చెక్ పెట్టే స్మార్ట్ స�
IIT Kanpur | తండ్రేమో పెట్రోల్ బంక్లో వర్కర్. తల్లేమో బజాజ్ మోటార్స్లో వర్కర్. కానీ ఆ దంపతుల కుమార్తె మాత్రం తనకున్న అడ్డంగులను అధిగమించి ఐఐటీ కాన్పూర్లో సీటు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచి
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ దాదాపు పూర్తి కావచ్చింది. జులైలోపు ఇది మొత్తంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే థర్డ్ వేవ్ తప్పదన్న వార్తల నేపథ్యంలో అసలు అది ఎప్పుడు వస్తుందన్నదా�
కరోనా సెకండ్ వేవ్ జూలై నాటికి ముగియనున్నది. తిరిగి థర్డ్ వేవ్ అక్టోబర్లో ప్రారంభం కానున్నది. ఈ విషయాలను ఐఐటీ కాన్పూర్కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.