IIT Bombay student suicide | మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబేకు చెందిన విద్యార్థి హాస్టల్ టెర్రస్ పైనుంచి దూకి మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో మరో వ�
విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిన క్రమంలో వినియోగదారులకు నెలవారీ విద్యుత్తు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపుతూ, ఒక్క రూపాయితో ఒక విద్యుత్తు యూనిట్ను పొందే విధంగా సరికొత్త సోలార్
UPSC Results : ప్రజా సేవలో భాగం కావాలనే ఉద్దేశంతో జాబ్ మానేసి సివిల్స్కు సన్నద్ధమయ్యాడు. రెండు పర్యాయాలు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ర్యాంకు రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా శ్రమించి.. విజేతగా నిలిచా�
సకల శాస్త్రాలకు మూలం అని, ఆ దిశగా విద్యార్థులు డిగ్రీ స్థాయిలోనే గణితంపై పట్టు సాధించి భవిష్యత్లో ఉత్తమ పరిశోధనలు చేసేలా అధ్యాపకులు ప్రోత్సహించాలని ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ శివాజీ గణేషన్ అన్నారు.
ఐఐటీ బాంబేలో చదివి జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థి దంపతులు తమకు విద్యా దానం చేసిన సంస్థకు రూ.95 కోట్లను విరాళంగా అందజేశారు. విద్య, ఆవిష్కరణ రంగాల్లో ఐఐటీ బాంబే అమలు చేయనున్న కొత్త ఆలో�
IIT Bombay:
మున్నీ బద్నామ్ అనే బాలీవుడ్ పాటపై బాంబే ఐఐటీ విద్యార్థులు డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. అయితే బాంబే ఐఐటీలో చదువుతున్న ఓ అమ్మాయి ఆ పాటపై డ్యాన్స్ చే�
మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఐఐటీ బాంబేకు మంగళవారం రూ.130 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆర్థిక రంగ వృద్ధికి తోడ్పడే విధంగా మోతీలాల్ ఓస్వాల్ సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ను క్యాంపస్లోక్యాంపస్�
IIT Bombay : ఐఐటీ బాంబే 2023-24 విద్యా సంవత్సరానికి ప్లేస్మెంట్ సీజన్ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. 1475 మంది విద్యార్ధులు ప్లేస్మెంట్స్ దక్కించుకున్నారని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచంలోని టాప్-150 యూనివర్సిటీల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ స్థానం సంపాదించుకున్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) 13వసారి టాప్ ర్యాంకును నిలబెట్టుకుంది.
KTR | దేశంలో నిరుద్యోగ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రఖ్యాత ఐఐటీ గ్రాడ్యుయేట్లకు కూడా ఉద్యోగాలు లేవు. దేశంలో నిరుద్యోగానికి ఇది నిదర్శనం కాదా..? అని ప్రశ్న�
రాష్ట్ర కళాశాలల విద్య, ఐఐటీ ముంబై స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు మధ్య ఉన్న అవగాహన ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించారు. గత మూడేండ్ల నుంచి కొనసాగిన ఒప్పందం ఈ ఏడాదితో ముగిసింది.