2021 మార్చిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ జరిగింది. మొత్తం 3,87,969 మంది ఓట్లు వేయగా అందులో 21,636 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇది మొత్తం పోలింగ్లో 5.57శాతం కావడం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీల్లో భాగంగా శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు గైడ్లైన్స్ జారీచేశారు.
హిళలు ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్నది. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్కు అవకాశం కల్పించింది.
Minister Harish Rao | తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో విజయాలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉన్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి ఘాటుగా విమర్శించారు. గతంలో మత్స్యకారులకు సభ్యత్వం దొరకడం కష్టంగా ఉండేది. కానీ ఇ
ట్రాన్స్జెండర్(లింగమార్పిడి)లకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. ట్రాన్స్జెండర్లు https://transgender. dosje.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకో�
అక్రమంగా ధ్రువీకరణపత్రాలు పొంది.. దేశపౌరులుగా చలామణి అవుతున్న ఇద్దరు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ పోల�
చిక్కడపల్లి :అసంఘటిత కార్మికుల నమోదును వేగవంతంగా పూర్తి చేసి వారికి గుర్తింపు కార్డు అందజేస్తామని తెలంగాణ కార్మిక సామాజిక భద్రతా మండలి చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ క