అక్రమంగా ధ్రువీకరణపత్రాలు పొంది.. దేశపౌరులుగా చలామణి అవుతున్న ఇద్దరు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ పోల�
చిక్కడపల్లి :అసంఘటిత కార్మికుల నమోదును వేగవంతంగా పూర్తి చేసి వారికి గుర్తింపు కార్డు అందజేస్తామని తెలంగాణ కార్మిక సామాజిక భద్రతా మండలి చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ క