సకల సదుపాయాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద లకు అందించిందని, ఇక్కడ పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు.. సుందరంగా ఉన్నాయని, కాలనీ ఇలాగే ఎప్పటి
దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీలు అన్యాయం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డా రు. 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని రాపల్లె, రావినూతల, రామాపురం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్ల�
అధునాతన సౌకర్యాలతో జిల్లా కేంద్రంలో నిర్మించిన మినీ స్టేడియం తెలంగాణకే తలమానికంగా ఉన్నదని సాట్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి కొనియాడారు. జయప్రకాశ్నగర్లో అందుబాటులోకి తెచ్చిన మినీ స్టేడియాన్ని సం�
అద్భుత ఫలితాలిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన రూ.70లక్షలతో వివిధ అభి�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారంలో మొక్కలు నాటారు. వార్డులు, కాలనీల్లో శ్రమదానం చేశారు. రోడ్లపై చెత్తాచెదార
రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ నియోజకవర్గంలో నాలుగో విడుత పట్టణ, ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శానం�
గీసుగొండ మండలం ఊకల్ సొసైటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. రూ.3కోట్లతో గీసుగొండ, సంగెం మండలాల్లోని 30మందికి 6 ఆటోలు, 8 కార్లు, 11 ట్రాక్టర్లు, ఇద్దరికి టెంట్ హౌస్�
పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిలా పని చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ విస�
అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ , నాగారం మున్సిపాలిటీలో రూ.కోటి 52 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి �