తెలంగాణలో వ్యవసాయ మాడల్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ అగ్రిబిజినెస్ 5వ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయ�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం రేఖ్యాతండా, టాక్రాజ్గూడ తండా లో రూ.12 లక్షలతో నిర్మించిన మిష�
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్ట్రంలోనూ లేవని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒకనాటి గ్రామాలేనా ఇవి అనేంతగా మార్పులు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామ�
కార్పొరేట్కు దీటుగా బోధన ప్రమాణాలు.. ఉత్తమ ఫలితాల సాధనతో మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గు
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్ర
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకొంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని ఆ
అద్భుత పథకాలతో తెలంగాణ దేశానికే అగ్రగామిగా నిలిచిందని, తెలంగాణలో ప్రభుత్వ పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దబొంకూరు శివారులోని ఎస్సారెస్పీ �
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం జైనథ్ మండల కేంద్రంలో 89 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 48 మందికి ఆసరా పింఛన్ కార�
తెలంగాణ విద్యుత్ దేశానికే రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకావిష్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఉత్తమ విద్యను అందిస్తున్నది. 1998లో ప్రారంభమైన ఈ కాలేజీ దినాదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఉన్నత చదువులు అందించింది. వేలాది మంది విద్యార్థుల భవితకు బాటలు �
బీజేపీ ప్రభుత్వం నరేగా నిధులతో రైతు వేదికలు కట్టవద్దని, కల్లాలు కట్టవద్దని అంటున్నదని, నరేగా అంటే ఇక్కడి మట్టి తీసి అక్కడ, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసుడా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘యూపీఏ నుంచి ఇప్పటి �
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడికి మంజూరైన బట్టల దుకాణాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్�
రైతు సంక్షేమానికే రాష్ట్ర సర్కారు తొలి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర వ్�
చేర్యాలకు చెందిన నలుగురు యువకులు సోషల్ మీడియా ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థపెరిగి ప్రపంచమే కుగ్రామంగా మారిన తరుణంలో ఎవరి పనిలో వారు బిజీ, బిజీగా గడుపుతున్న క్రమంలో చేర్యా