Influenza | వేసవి ప్రవేశిస్తున్న ప్రస్తుత సమయంలో దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవరపెడుతున్నది. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ వ్యాధులకు ‘ఇన్ఫ్లూయెంజా-ఏ ఉప రకం హెచ్3ఎన్2’ వై�
ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్బీఆర్ సంయుక్తంగా జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన బయోమెడికల్ పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డితో కలిసి కేంద్ర ఆరోగ్య, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ �
క్యాన్సర్.. భారత్ను కలవరపెడుతున్నది. దేశంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. డబ్ల్యూహెచ్వో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారు.
కేరళ రాష్ట్రంలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగుచూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ను గుర్తించేందుకు 15 లాబొరేటరీలకు శిక్షణనిచ్చినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల�
నగర యువత మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఆగమవుతున్నది. కుటుంబ సభ్యులు, స్నేహితులను దూరం చేసుకుంటున్నది. లక్ష్యం మరిచి సమయం వృథా చేసుకుంటున్నది. యువతను అంతలా దిగజార్చ�
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి.
భారత్లో పెరుగుతున్న మధుమేహం కేసులు ఆందోళన రేకెత్తిస్తుండగా డయాబెటిస్ నియంత్రణకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
Corona cases | దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,55,749కి చేరాయి. ఇందులో 4,26,13,440 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,24,611 మంది మరణించగా
న్యూఢిల్లీ, మే 27: ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రబలుతున్న మంకీపాక్స్ వైరస్ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. భారత్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాలేద
భారత్లో మంకీపాక్స్ వైరస్ కేసు ఇంతవరకూ వెలుగుచూడలేదని, ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం స్పష్టం చేసింది.
ఇంకా కరోనా కొత్త వేరియంట్ పుట్టలేదని ఐసీఎంఆర్ ఎపిడమాలజీ, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ రామన్ గంగేడ్కర్ పేర్కొన్నారు. అయితే ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకోలేదో, ఇప్పటికే కరోనా సంక్రమించిన వారు, ప
ముంబైలో ఇప్పటికే గరిష్ఠానికి కేసులు ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడి మార్చి 11నాటికి ఎండమిక్ దశకు కరోనా ఐసీఎంఆర్ నిపుణుడు సమిరన్ అంచనా దేశంలో కొత్తగా 2.82 లక్షల మందికి వైరస్ న్యూఢిల్లీ, జనవరి 19: కరోనా మూడో
ఒమిక్రాన్ నేపథ్యంలో టెస్టింగ్ ప్రొటోకాల్లో సవరణలు లక్షణాలు ఉంటేనే పరీక్షలు, ‘టెస్టింగ్ ఆన్ డిమాండ్’ రద్దు హై-రిస్క్ జాబితాలోని వారిని వేగంగా గుర్తించడానికే.. 2020 టెస్టింగ్ స్ట్రాటజీని మార్చేస�