న్యూఢిల్లీ : కరోనా నిబంధనలను విధిగా పాటిస్తే కొవిడ్-19 నుంచి మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో భారత్ బయటపడుతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజీ, అంటువ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ సమిరన్ పాండా పేర్కొన్
One year of vaccination campaign completed, Union health minister released postage stamp | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్కు సంబంధించిన పోస్టల్ స్టాంపును కేంద్రం విడుదల చేసింది.
Booster Dose | భారత్లో కరోనా విజృంభిస్తున్నది. ఇటీవల ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నది. ఈ క్రమంలో అప్రమత్తమైన
న్యూఢిల్లీ: హై రిస్క్ కాకపోతే, కరోనా రోగుల కాంటాక్ట్లకు టెస్ట్ చేయాల్సిన అవవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా పరీక్షలు, రోగుల కాంటాక్ట్ వ్యక్తుల నుంచి నమూనాల సేకరణకు సంబం
న్యూఢిల్లీ : దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైన నేపధ్యంలో ఈ కరోనా వేరియంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రాబల్య స్ట్రెయిన్గా ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్-19 కేసు�
Gandhi Hospital | గాంధీ దవాఖాన మరో ఘనత సాధించింది. ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ (డీహెచ్ఆర్) అభివృద్ధి చేస్తున్న ‘ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్' (ఐఎన్టీఈఎన్టీ-ఇ�
ICMR | Covid-19 Test Kit | Omicron Variant | ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శుభవార్త చెప్పింది. కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ను రెండు గంటల్లోనే గుర్తించే
omicron variant | కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్గా పరివర్తనం చెంది ప్రపంచ దేశాలను వణికిస్తోంది. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు ఆంద�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బూస్టర్ డోసులు ఇచ్చేందుకు ముందు దేశ జనాభా అంతటికీ ముందుగా పూర్తి వ్యాక్సినేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ ప�