Covid-19 | దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్గా ఉండగా
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్స కోసం ఐవర్మెక్టీన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఔషధాలను కోవిడ్ చికిత్స కోసం వాడరాదు అని ఐసీఎంఆర్ నేతృత్వంలోని నేషనల్ ట�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది. ఇందులో 3,51,087 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా కేసులు | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు 30 వేల లోపు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కేసులు రికార్డయ్యాయి.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు.
పలు రాష్ర్టాల్లో పెరుగుతున్న కేసులు ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ పాండా న్యూఢిల్లీ, ఆగస్టు 30: కరోనా థర్డ్వేవ్ సంకేతాలు కొన్ని రాష్ర్టాల్లో కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ సాంక్రమిక వ్యాధుల విభాగాధిపత�
Covid-19 Third Wave | కొన్ని రాష్ట్రాల్లో తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటం రాబోయే థర్డ్ వేవ్కు సంకేతాలని ఐసీఎంఆర్ నిపుణులు డాక్టర్ సామిరన్ పాండా ...