ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు ఐసీఎంఆర్ అధ్యయనం ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఇలాంటి వాళ్లు కొవాగ్జిన్( Covaxin ) వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా చాలని ఈ అధ్యయనం తేల్చింది.
Covid-19 | మరోసారి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే? | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిన్న 25వేలకు చేరిన పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో
ఎన్ఐఎన్| ఎన్ఐఎన్ హైదరాబాద్లో న్యూట్రిషన్ కోర్సులో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎన్ఐఎన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎసెట్) నోటిఫికేషన్ను ఐసీఎమ్మార్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనాపై యుద్ధంలో భాగంగా వ్యాక్సిన్లు వేయడమే కాదు.. రెండు రకాల వ్యాక్సిన్లను మిక్స్ చేయడం కూడా చాలా దేశాలు చేస్తున్నాయి. ఇండియాలోనూ ప్రధానంగా అందుబాటులో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల మ�
న్యూఢిల్లీ: ఇండియా జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఇంకా 40 కోట్ల మందికి ఈ వైరస్ ముప్పు పొంచి ఉన్నదని స్పష్టం చేసి�
దేశంలో తొలిసారి కొవిడ్ డబుల్ ఇన్ఫెక్షన్ కేసు గుర్తింపు | దేశంలో తొలిసారిగా కరోనా డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అసోంలో ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డట్లు తేలింది. ఈ విషయాన్�
న్యూఢిల్లీ, జూలై 18: కరోనా థర్డ్వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది. నెలరోజుల వ్యవధిలో ఏదైనా జిల్లాలోని 75 శాతం మందికి వ్యాక్సినేషన్ (కనీసం ఒక్క డోసు) పూర్తిచేస్తే.. మరణాలను 37 శా�
కరోనా కేసులు| దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,079 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మరో 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక డోసు తీసుకొని మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లలో 80 శాతం మందికి డెల్టా వేరియంటే సోకినట్లు ఐసీఎంఆర్ తాజా అధ్యయనం తేల్చింది. వ్యాక్సినేషన్ తర్వాత ఇన్ఫెక్ష
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గం�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్నటి కంటే 5.4 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య