కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 43,071 కేసులు నమోదవగా, నేడు 40 వేలకు దిగువన రికార్డయ్యాయి. ఇది 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసు�
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులతో పాటు వైపు మరణాలు సైతం దిగి వస్తున్నాయి.
ఆగస్టుకల్లా పిల్లలకు అందుబాటులోకి టీకా.. కేంద్రం|
జూలై నెలాఖరు నాటికి గానీ, ఆగస్టులో గానీ 12-18 ఏండ్లలోపు పిల్లలకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి ...
న్యూఢిల్లీ: డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త రమన్ గంగాఖేద్కర్ తెలిపారు. కరోనా వైరస్కు చెందిన డెల్టా వేరియంట్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందింద�
న్యూఢిల్లీ : ఐసీఎంఆర్ కొత్త మైలురాయిని అందుకున్నది. దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ పరీక్ష చేయించుకున్నవారి సంఖ్య 40 కోట్లు దాటింది. జూన్ 25వ తేదీన ఆ టెస్టింగ్ రికార్డు అందుకున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించి
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవన్యూఢిల్లీ, జూన్ 25: గర్భిణులు కరోనా టీకా వేసుకోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ శుక్రవారం తెలిపారు. పిల్లలకు టీకా వేయాలా
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది ఓ కొత్త మ్యుటేషన్తో సవాలు విసురుతూనే ఉంది. తొలిసారిగా మన దేశంలోనే కనిపించిన డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్కు కారణమై ఎంత విధ్�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 88 రోజుల్లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
దేశంలో 58వేలకు దిగివచ్చిన కరోనా కేసులు | రోనా సెకండ్ వేవ్ నుంచి దేశం బయటపడుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు దిగి వస్తుండడం కాస్త ఊరట కలిగిస్తున్నది.
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి. ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి క�