కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గం�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్నటి కంటే 5.4 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 43,071 కేసులు నమోదవగా, నేడు 40 వేలకు దిగువన రికార్డయ్యాయి. ఇది 7.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 19 తర్వాత ఇంత తక్కువ కేసు�
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులతో పాటు వైపు మరణాలు సైతం దిగి వస్తున్నాయి.
ఆగస్టుకల్లా పిల్లలకు అందుబాటులోకి టీకా.. కేంద్రం|
జూలై నెలాఖరు నాటికి గానీ, ఆగస్టులో గానీ 12-18 ఏండ్లలోపు పిల్లలకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి ...
న్యూఢిల్లీ: డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త రమన్ గంగాఖేద్కర్ తెలిపారు. కరోనా వైరస్కు చెందిన డెల్టా వేరియంట్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందింద�
న్యూఢిల్లీ : ఐసీఎంఆర్ కొత్త మైలురాయిని అందుకున్నది. దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ పరీక్ష చేయించుకున్నవారి సంఖ్య 40 కోట్లు దాటింది. జూన్ 25వ తేదీన ఆ టెస్టింగ్ రికార్డు అందుకున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించి
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవన్యూఢిల్లీ, జూన్ 25: గర్భిణులు కరోనా టీకా వేసుకోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ శుక్రవారం తెలిపారు. పిల్లలకు టీకా వేయాలా
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది ఓ కొత్త మ్యుటేషన్తో సవాలు విసురుతూనే ఉంది. తొలిసారిగా మన దేశంలోనే కనిపించిన డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్కు కారణమై ఎంత విధ్�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 88 రోజుల్లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.