Aadhaar Data Leak | ఆధార్లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోమారు నిజమనినిరూపణ అయింది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయం�
Mansukh Mandaviya | యువతలో గుండె పోటు (Heart Attack) మరణాలు ఇటీవలే పెరుగుతున్నాయి. ఇలా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక సూచన చేశారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాను గత నెలలో నిపా వైరస్ భయపెట్టిన ఘటన మరువకముందే వయనాడ్ జిల్లాల్లోని గబ్బిల్లాల్లో నిపా వైరస్ పాజిటివ్ లక్షణాలున్నట్టు వెల్లడైంది. ఐసీఎంఆర్ జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్�
Nipah virus: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్ ఉన్నట్లు ఐసీఎంఆర్ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. సుల్తాన్ బతేరి, మనంతవాది ఏరి�
ICMR: ప్రపంచంలోనే తొలిసారి మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్ను ఐసీఎంఆర్ డెవలప్ చేసింది. పురుషుల ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వీర్య కణాల్లో శక్తి తగ్గుతుంది. దీంతో మహిళల్లో గర్భధారణ అవకాశాల�
Nipah virus | రళలో నిపా వైరస్ కలకలం రేపుతున్నది. ఆ రాష్ట్రంలో ఆరు నిపా కేసులు వెలుగుచూడగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో నిపా వైరస్లో బంగ్లాదేశ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమని ‘ఇండియన్ కౌన్సిల్
Nipah Virus | కేరళ (Kerala) రాష్ట్రంలో నిఫా వైరస్ (Nipah Virus) మరోసారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నిఫా వైరస్ కొవిడ్ (Covid-19) కంటే అత్యంత ప్రమాదకరమైందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR)
ICMR | కరోనా కొత్త రూపాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ముప్పు పెరుగుతున్నది. ఇటీవల రెండు కొత్త వేరియంట్లు ఎరిస్, బీ.ఏ.2.68 వెలుగు చూడడంతో అందరినీ శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు.
Sudden Deaths | కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. ఈ ఆకస్మిక మరణాల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్
Children | పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ జాతీయ స్థాయిలో చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణాల్లో పెరిగిన పిల్లల కంటే పల్లెటూరి వాతావరణంలో తిరిగిన వారిలోనే �
ఒకనాడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు నిలయంగా ఉన్న భారత్.. నేడు దీర్ఘకాలిక వ్యాధులకు కేంద్రంగా మారుతున్నది. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ (బీపీ), కొలెస్టరాల్ తదితర వ్యాధులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.
లైఫ్ సైన్సెస్ రంగంలో యువ పరిశోధకులు, ఆంత్రప్రె న్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
తెలంగాణలో గర్భిణి కావడం నుంచి ప్రవసం అయ్యి ఇంటికి చేరాక కూడా మహిళలకు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నది. ఉచిత ప్రసవాలతో పాటు తల్లీబిడ్డ క్షేమం కోసం ప్రభుత్వం కిట్ల రూపంలో సామగ్రిని అందజేస్తూ రక్షణ కవచంగా
నోయిడాలో బుధవారం డ్రోన్ల సాయంతో బ్లడ్ బ్యాగులను రవాణా చేసి ఐసీఎంఆర్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల నుంచి ప