రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించే డయాగ్నస్టిక్ సెంటర్లకెళ్లేందుకు ప్రత్యేక విధానాన్ని ఐసీఎంఆర్ డెవలప్ చేస్తున్నది. ఇందులోభాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ.. న్యూఢిల్లీ డయాగ్నస్ట�
Aadhaar Data Leak | ఆధార్లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోమారు నిజమనినిరూపణ అయింది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయం�
Mansukh Mandaviya | యువతలో గుండె పోటు (Heart Attack) మరణాలు ఇటీవలే పెరుగుతున్నాయి. ఇలా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక సూచన చేశారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాను గత నెలలో నిపా వైరస్ భయపెట్టిన ఘటన మరువకముందే వయనాడ్ జిల్లాల్లోని గబ్బిల్లాల్లో నిపా వైరస్ పాజిటివ్ లక్షణాలున్నట్టు వెల్లడైంది. ఐసీఎంఆర్ జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్�
Nipah virus: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్ ఉన్నట్లు ఐసీఎంఆర్ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. సుల్తాన్ బతేరి, మనంతవాది ఏరి�
ICMR: ప్రపంచంలోనే తొలిసారి మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్ను ఐసీఎంఆర్ డెవలప్ చేసింది. పురుషుల ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వీర్య కణాల్లో శక్తి తగ్గుతుంది. దీంతో మహిళల్లో గర్భధారణ అవకాశాల�
Nipah virus | రళలో నిపా వైరస్ కలకలం రేపుతున్నది. ఆ రాష్ట్రంలో ఆరు నిపా కేసులు వెలుగుచూడగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో నిపా వైరస్లో బంగ్లాదేశ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమని ‘ఇండియన్ కౌన్సిల్
Nipah Virus | కేరళ (Kerala) రాష్ట్రంలో నిఫా వైరస్ (Nipah Virus) మరోసారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నిఫా వైరస్ కొవిడ్ (Covid-19) కంటే అత్యంత ప్రమాదకరమైందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR)
ICMR | కరోనా కొత్త రూపాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ముప్పు పెరుగుతున్నది. ఇటీవల రెండు కొత్త వేరియంట్లు ఎరిస్, బీ.ఏ.2.68 వెలుగు చూడడంతో అందరినీ శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు.
Sudden Deaths | కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. ఈ ఆకస్మిక మరణాల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్
Children | పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ జాతీయ స్థాయిలో చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణాల్లో పెరిగిన పిల్లల కంటే పల్లెటూరి వాతావరణంలో తిరిగిన వారిలోనే �
ఒకనాడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు నిలయంగా ఉన్న భారత్.. నేడు దీర్ఘకాలిక వ్యాధులకు కేంద్రంగా మారుతున్నది. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ (బీపీ), కొలెస్టరాల్ తదితర వ్యాధులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.