చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాన్యుమోవైరస్(హెచ్ఎంపీవీ) కలకలం భారత్లోనూ మొదలయ్యింది. దేశంలో ఐదు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మ�
మానవులలో వైరస్ వ్యాధులు నియోలిథిక్ కాలం నుంచీ ఉన్నాయి. 12 వేల ఏండ్ల క్రితమే వైరస్లు మానవుల్లో వ్యాధిని కలిగించాయి. మనిషి పరిణామ క్రమంలో సంఘజీవిగా మారినప్పటి నుంచీ వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందడం మొదల�
HMPV | దేశంలో అత్యున్నత మెడికల్ బాడీ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బాంబు పేల్చింది. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఇప్పటికే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ‘సర్క్యులేషన్’లో ఉందని హె�
HMPV | హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) భారత్లోకి ప్రవేశించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో 3, 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ పాజిటివ్గా తేలింది.
HMPV | దేశంలో రెండు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు బయటపడ్డాయి. రెండు కేసులూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తాజాగా ధృవీకరించింది.
సూపర్ బగ్స్ పెరుగుతుండటంతో సామాన్యులు చికిత్స కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తున్నదని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ వివరాలు
సైంటిఫిక్ పరిశోధనలను బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే మొట్టమొదటి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది. మద్ర�
దేశవ్యాప్తంగా 21 ప్రఖ్యాత దవాఖానల్లో ‘సూపర్బగ్స్' ఉన్నాయని, అక్కడ వైద్య సేవలు పొందుతున్న రోగుల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) తాజా నివేదిక హెచ్చరించింది.
టీబీని తక్కువ ఖర్చులో, వేగంగా గుర్తించడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ‘సీఆర్ఐఎస్పీఆర్ టీబీ డిటెక్షన్' అనే టెక్నాలజీని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీస�
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించలేని విధంగా ఉంటే.. క్యాన్సర్బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐస�
కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్ దరఖాస్తులో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)ను సహ యజమానిగా(కో ఓనర్)గా చేర్చింది.
ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, బీవరేజీల్లో ఉండే షుగర్ పరిమాణంపై జాతీయ పోషకాహార సంస్థ స్పష్టమైన సూచనలు చేసింది. ఘన పదార్థాల్లో షుగర్ కంటెంట్ 10 శాతానికి మించకూడదని నిర్దేశించింది.