మనం తినే తిండి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. మన బతుకు చక్రం ముందుకు కదిలేలా చేస్తుంది. అందుకే, పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు మనం తినే ఆహారం పోషకాలకు బదులుగా �
Cancer Diagnosis: క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత.. భారత్లో ప్రతి అయిదుగురు పేషెంట్లలో ముగ్గురు చనిపోతున్నట్లు కొత్త స్టడీ పేర్కొన్నది. క్యాన్సర్ మరణాల్లో ఇండియాలో మహిళల సంఖ్య ఎక్కువ�
Typhoid Vaccine | ప్రపంచంలోనే తొలిసారిగా టైఫాయిడ్ను నిర్మూలించేందుకు తొలిసారిగా భారత్ కాంబినేషన్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. పశ్చిమ బెంగాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ష�
దేశంలో జంతువుల కాట్ల వల్ల ఏటా సగటున 5726 మంది మరణిస్తున్నారు. ఇందులో 76.8 శాతం కుక్క కాట్లేనని తేలింది. ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ అధ్యయన వివరాలను ప్రచురించింది.
HMPV | చైనాలో భయాందోళనలకు గురి చేస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) భారత్లో చాలా బలహీనంగా ఉన్నది. గత మూడునెలలుగా పలు రాష్ట్రాల్లో ఐదు రకాల వైరస్లు హెచ్పీఎంవీ వైరస్ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతు�
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాన్యుమోవైరస్(హెచ్ఎంపీవీ) కలకలం భారత్లోనూ మొదలయ్యింది. దేశంలో ఐదు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మ�
మానవులలో వైరస్ వ్యాధులు నియోలిథిక్ కాలం నుంచీ ఉన్నాయి. 12 వేల ఏండ్ల క్రితమే వైరస్లు మానవుల్లో వ్యాధిని కలిగించాయి. మనిషి పరిణామ క్రమంలో సంఘజీవిగా మారినప్పటి నుంచీ వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందడం మొదల�
HMPV | దేశంలో అత్యున్నత మెడికల్ బాడీ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బాంబు పేల్చింది. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఇప్పటికే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ‘సర్క్యులేషన్’లో ఉందని హె�
HMPV | హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) భారత్లోకి ప్రవేశించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో 3, 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ పాజిటివ్గా తేలింది.
HMPV | దేశంలో రెండు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు బయటపడ్డాయి. రెండు కేసులూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తాజాగా ధృవీకరించింది.
సూపర్ బగ్స్ పెరుగుతుండటంతో సామాన్యులు చికిత్స కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తున్నదని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ వివరాలు
సైంటిఫిక్ పరిశోధనలను బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే మొట్టమొదటి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది. మద్ర�