టీమిండియా కెప్టెన్ అంటే.. ప్రపంచ క్రికెట్కే కెప్టెన్ అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా బీసీసీఐ బలంగా ఉండటమే అందుకు కారణం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆ నాడు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్�
లండన్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ చివరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ టెస్ట్ ఫలితం గురించి ఐసీసీకి అధికారికంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లేఖ రాసిం�
మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య చివరిదైన ఐదో టెస్ట్ కొవిడ్ కారణంగా రద్దయింది. ఇండియన్ క్యాంప్లో కరోనా కలకలం రేపడంతో ప్లేయర్స్ ఎవరూ మ్యాచ్ ఆడటానికి సుముఖంగా లేరంటూ ఈ మ్యాచ్ను
కాబూల్: అఫ్గానిస్థాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ భవిష్యత్పై సందిగ్ధత నెలకొన్నది. ఐసీసీ ఖరారు చేసిన షెడ్యూల్ మ్యాచ్లు ఆడేందుకు తాము అంతరాయం కల్గించబోమని తా�
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరగబోయే టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో టీమిండియా తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) సిరీస్ తొలి టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిన విషయం తెలుసు కదా. ఈ టెస్ట్ ఫలితాన్ని ఇవ్వకపోయినా.. రెండు టీమ్
ఒలింపిక్స్లో ఎన్ని ఆటలు ఉన్నా.. క్రికెట్ ( Cricket ) లేని లోటు ఇండియన్ ఫ్యాన్స్ను వేధిస్తూనే ఉంటుంది. ఈ మెగా ఈవెంట్లో జెంటిల్మెన్ గేమ్ ఉండాలని ప్రతి క్రికెట్ అభిమానీ కోరుకుంటున్నాడు. ఇప్పుడా దిశగా గట్ట�
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) క్రికెట్ మ్యాచ్కు ముహూర్తం కుదిరింది. ఈ దాయాదులు టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్�
దుబాయ్: క్రికెట్లో తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ముగిసి నెల రోజులైంది. ఇండియా, ఇంగ్లండ్ సిరీస్తో మరికొన్ని రోజుల్లోనే రెండో సీజన్ ప్రారంభం కాబోతోంది. తొలి సీజన్ రెండేళ్ల పాటు సాగింది. అయితే �
హరారె: మీరు క్రికెట్లో ఎక్స్పర్టా? ఈ గేమ్లో మీకు తెలియందేమీ లేదని అనుకుంటున్నారా? అయితే కింద ఉన్న వీడియో చూసి ఆ బ్యాట్స్మన్ అవుటా కాదా చెప్పగలరా? బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్లో జింబాబ
ఒకే పూల్లో దాయాదులు టీ20 ప్రపంచకప్ ‘డ్రా’ విడుదల దుబాయ్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశలోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వ�
దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (2021 నుంచి 2023) కోసం కొత్త పాయింట్ల పద్ధతిని బుధవారం ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్రకారమే టీమ్స్కు ర్యాంకులు