డబ్యూటీసీ ఫైనల్ ‘టై’ అయినా ఇరు జట్లకు కప్పు విధివిధానాలు వెల్లడించిన ఐసీసీ దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఇరు జట్లను విజేతగా ప్రకటించనున్నట్లు ఐసీసీ వ
దుబాయ్: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అటు మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా టీమ్ వికెట్ కీపర్ అలీసా హీలీని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఏప్రిల్లో �
దుబాయ్: ఇటీవలి కాలంలో ఫా ర్మాట్లతో సంబం ధం లేకుండా విజృంభిస్తున్న టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కెరీర్ అత్యుత్తమ ఆరో స్థానానికి దూసుకెళ్లాడు. స్వ
దుబాయ్: శ్రీలంక మాజీ పేసర్ నువాన్ జోయ్సాపై ఐసీసీ ఆరేండ్ల నిషేధం విధించింది. మ్యాచ్కు ఫిక్సింగ్కు ప్రయత్నించడంతో పాటు బుకీతో అవినీతి సంప్రదింపులపై ఫిర్యాదు చేయని కారణంగా అతడిపై వేటు వేసింది. జాతీ�
దుబాయ్: అవినీతి నిరోధక కోడ్ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై అం తర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝళిపిస్తున్నది. ఇప్పటికే జింబాబ్వే మాజీ కెప్టెన్ హిత్ స్ట్రిక్, శ్రీలంక క్రికెటర్ దిల్హారా లోకుహెట్టి�
దుబాయ్: షెడ్యూల్ ప్రకారమే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్�
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారత్లో కరోనా ఉద్ధృ
ముంబై : ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న టీ20 వరల్డ్కప్కు వేదికలు ఖరారయ్యాయి. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక ఆ టోర్నీకి ఇతర వేదిక�
దుబాయ్: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్పై 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ను ఐదుసార్లు ఉల్లంఘించినట్లు స్ట్రీక్పై ఆరోపణలు ఉన