దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సందర్భంగా మరో 10 మంది లెజెండరీ ప్లేయర్స్ను హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చాలని ఐసీసీ నిర్ణయించింది. క్రికెట్ ఐదు శకాల నుంచి ఇద్దరేసి ప్లేయర�
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక స్పాన్సర్గా డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ అయిన భారత్పే మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2023 వరకూ ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. ఒప�
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్ను యూఏఈలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్తో బీసీసీఐ మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంక క్రికెట్ కూడా ఆ టోర్నీ నిర్వహించేందుకు రే
భారత్ నుంచి తరలించాలని ఐసీసీ నిర్ణయం సుముఖంగానే బీసీసీఐ న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ తరలిపోవడం దాదాపు ఖరారైంది. కరోనా పరిస్థితుల అనిశ్చితి వల్ల భారత్లో మెగాటోర్నీ నిర్
ఇకపై వరల్డ్ కప్లో 14 జట్లు.. టీ20 కప్లో 20.. | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ను మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీ�
బీసీసీఐ అభ్యర్థనను అంగీకరించిన ఐసీసీ న్యూఢిల్లీ: స్వదేశంలో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్పై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నెల 28 వరకు గడువిచ్చింది. దేశంలో కరోనా
టీ20 ప్రపంచకప్పై నిర్ణయానికి గడువు కోరనున్న బీసీసీఐనేడు ఐసీసీ బోర్డు సమావేశం న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బీసీసీ�
డబ్యూటీసీ ఫైనల్ ‘టై’ అయినా ఇరు జట్లకు కప్పు విధివిధానాలు వెల్లడించిన ఐసీసీ దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఇరు జట్లను విజేతగా ప్రకటించనున్నట్లు ఐసీసీ వ
దుబాయ్: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అటు మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా టీమ్ వికెట్ కీపర్ అలీసా హీలీని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఏప్రిల్లో �
దుబాయ్: ఇటీవలి కాలంలో ఫా ర్మాట్లతో సంబం ధం లేకుండా విజృంభిస్తున్న టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కెరీర్ అత్యుత్తమ ఆరో స్థానానికి దూసుకెళ్లాడు. స్వ
దుబాయ్: శ్రీలంక మాజీ పేసర్ నువాన్ జోయ్సాపై ఐసీసీ ఆరేండ్ల నిషేధం విధించింది. మ్యాచ్కు ఫిక్సింగ్కు ప్రయత్నించడంతో పాటు బుకీతో అవినీతి సంప్రదింపులపై ఫిర్యాదు చేయని కారణంగా అతడిపై వేటు వేసింది. జాతీ�
దుబాయ్: అవినీతి నిరోధక కోడ్ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై అం తర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝళిపిస్తున్నది. ఇప్పటికే జింబాబ్వే మాజీ కెప్టెన్ హిత్ స్ట్రిక్, శ్రీలంక క్రికెటర్ దిల్హారా లోకుహెట్టి�
దుబాయ్: షెడ్యూల్ ప్రకారమే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్�