ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారత్లో కరోనా ఉద్ధృ
ముంబై : ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న టీ20 వరల్డ్కప్కు వేదికలు ఖరారయ్యాయి. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక ఆ టోర్నీకి ఇతర వేదిక�
దుబాయ్: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్పై 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ను ఐదుసార్లు ఉల్లంఘించినట్లు స్ట్రీక్పై ఆరోపణలు ఉన
దుబాయ్: ఈ ఏడాది అక్టోబర్లో టీ20 వరల్డ్కప్కు ఇండియా ఆతిథ్యమివ్వబోతోంది. అయితే ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొనాలంటే భారత ప్రభుత్వం వాళ్లకు వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కొన్�
దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానం (డీఆర్ఎస్)లో అంపైర్ కాల్ నిబంధనను ఐసీసీ కొనసాగించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ అంపైర్ కా
దుబాయ్: ఫిబ్రవరికి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు దక్కింది. ఇంగ్లండ్తో నాలుగు టెస్టుల సిరీస్లో బంతితో మాయ చేసి 30 వికెట్లు తీయడంతో పాటు బ్యాట�
దుబాయ్: ఇండియన్ టీమ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు. ఇంగ్లండ్తో సిరీస్లో అద్భుతంగా రాణించడంతో అశ్విన్ను ఈ అవార్డు వరించింది. సిరీస్ల
డే అండ్ నైట్ పోరులో భారత్, ఇంగ్లండ్ అమీతుమీమధ్యాహ్నం 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో..100సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఇది వందో టెస్టు మ్యాచ్ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో గులాబీ బంతితో డే అండ్ నైట