ICC Rating on Newlands Pitch : బౌలర్లకు అత్యంత అనుకూలంగా బ్యాటర్లకు చుక్కలు చూపించిన పిచ్పై ఐసీసీ అంసతృప్తి వ్యక్తం చేసింది. న్యూలాండ్స్ పిచ్కు పూర్ రేటింగ్తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.
ICC : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్టౌన్(Kape Town)లో జరిగిన రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం క్రికెట్ పండితులను తీవ్ర విస్మయానికి గురి చేసింది. ఐదు సెషన్లలోనే మ్యాచ్ ఫలితం తేలిపోయిన న్య�
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అమెరికా, కెనడా మధ్య జూన్ 1న జరగనున్న మ్యాచ్తో మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన�
T20 World Cup 2024 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా(USA), వెస్టిండీస్(West Indies) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మోగా టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ(ICC) శుక్రవా�
Rohit Sharma : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డు నెలకొల్పాడు. కేప్టౌన్లోని న్యూలాండ్స్(New Lands)లో ఆసియా జట్ల సారథులు భంగపడిన చోట హిట్మ్యాన్ విజయ ఢంకా...
రాష్ట్రపతి ఆమోదంతో మూడు నేర న్యాయ బిల్లులు చట్టాలుగా మారాయి. ఐసీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య(బీఎస్
భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానం కోల్పోయాడు. ప్రపంచకప్ సందర్భంగా టాప్ ర్యాంక్కు చేరిన గిల్ తాజా ర్యాంకింగ్స్లో 810 పాయింట్లతో రెండో స్థానానికి చేరగా.. పాకిస్థ�
T20 World Cup 2024 : ఆట ఏదైనా సరే.. భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. భారత గడ్డపై ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో చిరకాల ప్రత్యర్థుల పోరాటాన్ని కోట్లాది మంది వీక్షించారు. మళ్ల�
భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరోమారు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గురువారం రెండు జట్ల మధ్య కీలకమైన మూడు టీ20 మ్యాచ్ జరుగనుంది. సఫారీలు ఇప్పటికే 1-0ఆధిక్యంలో ఉండగా, టీమ్ఇండియా కచిత్చంగా గెలిచి సి�
స్టాప్ క్లాక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రస్తుత ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగే తొలి టీ20 మ్యాచ్తో ప్రారంభించనున్నట్టు ఐసీసీ వెల్లడించింది.
U-19 World Cup 2024: 15వ ఎడిషన్గా జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొంటుండగా.. మొత్తం 41 మ్యాచ్లు జరుగుతాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
Travis Head: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించిన హెడ్.. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ఆసీస్ స్పిన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్లను వెనక్కినెట్టి ఈ అవార్డును గెలుచుకున్నాడు.
వచ్చే యేడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ గురువారం ఆవిష్కరించింది. వచ్చే యేడాది పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలను నిర్వహించనున్నారు.