T20 World Cup 2024 : ఆట ఏదైనా సరే.. భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. భారత గడ్డపై ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో చిరకాల ప్రత్యర్థుల పోరాటాన్ని కోట్లాది మంది వీక్షించారు. మళ్ల�
భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరోమారు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గురువారం రెండు జట్ల మధ్య కీలకమైన మూడు టీ20 మ్యాచ్ జరుగనుంది. సఫారీలు ఇప్పటికే 1-0ఆధిక్యంలో ఉండగా, టీమ్ఇండియా కచిత్చంగా గెలిచి సి�
స్టాప్ క్లాక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రస్తుత ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగే తొలి టీ20 మ్యాచ్తో ప్రారంభించనున్నట్టు ఐసీసీ వెల్లడించింది.
U-19 World Cup 2024: 15వ ఎడిషన్గా జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొంటుండగా.. మొత్తం 41 మ్యాచ్లు జరుగుతాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
Travis Head: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించిన హెడ్.. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ఆసీస్ స్పిన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్లను వెనక్కినెట్టి ఈ అవార్డును గెలుచుకున్నాడు.
వచ్చే యేడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ గురువారం ఆవిష్కరించింది. వచ్చే యేడాది పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలను నిర్వహించనున్నారు.
ICC : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నవంబర్ నెలకు ప్రతిష్ఠాత్మక 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player Of The Month) అవార్డు నామినీస్ పేర్లను వెల్లడించింది. ఐసీసీ ప్రతి నెలా అందించే ఈ అవార్డుకు ఈసారి మహిళల విభాగంలో ఇద్ద�
T20 World Cup 2024 : వన్డే ప్రపంచ కప్ ముగియడంతో ఇక అన్ని జట్లు పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2024) మీద ఫోకస్ పెట్టాయి. ఈమధ్యే ముగిసిన ఆఫ్రికా క్వాలిఫయర్(Africa Qualifier 2023)తో చివరి రెండు బెర్తులు కూడా ఖరారయ్యాయి. దాంతో, ఈ టోర్
వచ్చే యేడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్నకు ఉగాండా అర్హత సాధించింది. ఆఫ్రికా క్వాలిఫయర్ పోటీలలో రెండో స్థానంలో నిలిచి నమీబియాతో కలిసి ప్రపంచకప్నకు ఉగాండా అర్హత పొందిం�
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ సామ్యూల్స్పై వేటు పడింది. అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం అతడిని ఆరేండ్ల పాటు సస్పెండ్ చేస్తున�
ICC: మహిళా క్రికెట్లో ట్రాన్స్జెండర్లకు అనుమతిని నిరాకరిస్తూ ఐసీసీ మంగళవారం తీసుకున్న నిర్ణయంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది వాదిస్తుండగా..
ICC New Regulations: వన్డేలు, టీ20లలో రెండు ఓవర్ల మధ్య గ్యాప్ను తగ్గించడంతో పాటు ఒకవేళ బౌలింగ్ జట్టు అదే తప్పును మూడు సార్లు రిపీట్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ రూపంలో వెళ్లే విధంగా మార్పులు చేయ�