CWC 2023: 45 రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీని స్టేడియాలకు వచ్చి చూసినవారి సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. భారత్లోని పది నగరాల్లో నిర్వహించిన ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చ�
ICC : శ్రీలంక క్రికెట్ బోర్డుకు మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగాల్సిన అండర్ -19 వరల్డ్ కప్(Under-19 World Cup) వేదికను దక్షిణాఫ్రికాకు తరలించాలని నిర్ణయించిం�
World Cup Trophy : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగేండ్లకోసారి ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్(ODI World Cup)ను నిర్వహిస్తుంటుంది. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీ(World Cup Trophy)ని బహుకరిస్తుంది. ఈ ట్రోఫీ దాదాపు 11 కిలోల బరు�
BCCI: ప్రసార హక్కుల విక్రయంతో వేలాది కోట్లు, అఫీషియల్ స్పాన్సర్లు, పార్ట్నర్ లు, అడ్వౖర్టెజ్మెంట్లు, ఎండార్స్మెంట్లు, సోషల్ మీడియా ఇలా వివిధ రూపాల్లో డబ్బు వచ్చి పడుతుంటే.. బీసీసీఐకి నగదుకు కొదవేంటి
David Beckham: లెజెండరీ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హమ్.. భారత్లో టూర్ చేస్తున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతను కివీస్తో జరిగిన సెమీస్ మ్యాచ్ను వీక్షించాడు. బెక్హమ్కు ఆ స్టేడియంను తి
ICC Rankings: సౌతాఫ్రికా స్పిన్నర్ మహారాజ్.. వన్డేల్లో టాప్ బౌలర్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో అతను టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఇక బ్యాటింగ్లో గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ�
Virender Sehwag: సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్లో ఆట తీరునే మార్చాడని.. అతడిది ప్రత్యేకమైన టాలెంట్ అని ప్రశంసించాడు. వీరూకు సోమవారం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కినందుకు గాను అతడిపై ప్రశంసలు కురిపిస్తూ దాదా వీ
Sri Lanka Cricket: శ్రీలంక మాజీ సారథి, దిగ్గజం అర్జున రణతుంగ.. బీసీసీఐ సెక్రటరీ జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తున్నది జై షా అంటూ ఆరోపించాడు.
ICC Hall of Fame: వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్కు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించింది. ఈ ఘనత పొందిన నజఫ్గఢ్ నవాబ్ కంటే ముందే ప�
ప్రస్తుత వన్డే క్రికెట్ ప్రపంచకప్లో స్టేడియంకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య ఇప్పటికే పది లక్షలు దాటిందని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ నిర్వహించిన టోర్నీలలో ఇదే అత్యధిక హాజరు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స
ICC: వరల్డ్ కప్లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డు సభ్యులందరినీ తొలగిస్తూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు మరో భారీ షాక్.
CWC 2023: తొలి సెమీస్కు ముందే దేశ ప్రజలు దీపావళి పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో శుక్రవారం ముంబై లోని అరేబియా సముద్ర ఒడ్డు తీరాన ఉన్న ‘గేట్ వే ఆఫ్ ఇండియా’పై వరల్డ్ కప్ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి రికార్డులు సొంతం చేసుకున్న కింగ్ కోహ్లీ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.