స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్కు మొదటి మ్యాచ్లోనే షాక్ తగిలింది. బుధవారం కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 60 పరుగుల తేడా�
Indian flag | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ వెంట్ ప్రారంభానికి ముందుకు కరాచీ స్టేడియం (Karachi stadium)పై భారత జాతీయ జెండా (Indias flag) రెపరెపలాడింది.
ICC Champions Trophy | క్రికెట్లో టీ20లకు పెరుగుతున్న క్రేజ్, టెస్టులకు ఆయా బోర్డులు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా వన్డేల మనుగడే ప్రశ్నార్థకమవుతూ భవిష్యత్లో ఈ ఫార్మాట్ మనగలుగుతుందా? లేదా? అని చర్చోపచర్చలు సాగుతున�
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే భారత జట్టుకు చెందిన క్రికెటర్లు భార్య, పిల్లలు లేకుండా దుబాయ్కు సోలోగానే పయనమవనున్నారు. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం కనీసం 45 రోజుల విదేశీ పర్యటన అయితే రెండు వారాల పాట�
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్య�
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆసీస్ సారథి పాట్ కమిన్స్, పేసర్ జోష్ హెజిల్వుడ్, మిచెల్ మార్ష్ వంటి కీలక ఆటగాళ్ల గ�
IND Vs PAK | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది రోజులే ఉన్నది. ఐసీసీ ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నది. దాయాది దేశం పాక్తో కలిసి భారత్ ఒకే గ్రూప్లో ఉన్నది. ఈ మ్యాచ్పై పలువురు మ
IND vs ENG | మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మొదలుకాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ బలం, బలహీనతలేంటో తెలుసుకోవడంతో పాటు తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి భారత క్రికెట్ జట్టుకు సువర�
వచ్చే నెల మొదలుకానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని దేశాలూ తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. కానీ బీసీసీఐ మాత్రం గడువు తేదీ (జనవరి 12) ముగిసినా జట్టును ప్రకటించకపోగా తమకు మరికొ
ICC Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్గా పాట్ కమ్మిన్స్కు బాధ్యతలు అప్పగించింది. ఇ
త్వరలో జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 12 నాటికే ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం మరింత సమయం కావాలని �
కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో వచ్చేసింది. నిరుడు టీ20 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్లో నయా జోష్ నింపగా, ఈసారి మరికొన్ని మెగాటోర్నీలు అలరించబోతున్నాయి. మహిళల అండర్-19 ప్రపంచకప్తో మొదలై చాంపి�
ప్రపంచ క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ నిరీక్షణకు తెరపడింది. ఈ టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ ఎట్టకేలకు విడుదల చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా జై షా ఆదివారం (డిసెంబర్ 1న) బాధ్యతలు స్వీకరించారు. గ్రెగ్ బార్క్లే స్థానాన్ని భర్తీ చేసిన 36 ఏండ్ల షా.. ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల