పాకిస్థాన్లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై సందిగ్ధత కొనసాగుతున్నది. షెడ్యూల్ ప్రకారం పాక్ వేదికగా వచ్చే ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తామ�
పాకిస్థాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో జరుగుతుందా? ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లబోమ�
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేది లేదని తేల్చిచెప్పిన భారత్.. భద్రత విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే తమతో మాట్లాడాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబ�
వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడల్ను ఆమోదించే ఆస్కారమే లేదన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయానికి ఆ దేశ ప�
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్కు వెళ్లే ప్ర
Virat Kohli | కోహ్లీ అండర్ 19 జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు 2006లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాడు. కానీ సీనియర్ జట్టులోకి వచ్చాక అతడికి ఆ అవకాశం రాలేదు. 2008 తర్వాత భారత్ పాకిస్థాన్లో పర్యటించలేదు. 2012 అనంతరం ఇరుదేశా�
వచ్చే ఏడాది జరుగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ బాధ్యతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి వదిలేసింది.
పాకిస్థాన్లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ జట్టు అందుకు గల కారణాలను రాతపూర్వకంగా ఐసీసీకి అందజేయాలని పాకిస్థాన్ క్రికెట
వచ్చే ఏడాది తమ దేశంలో జరుగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్ నిరాకరించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Champions Trophy: పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఇండియా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో టోర్నీ వేదికను మార్చే అవకాశాలు �
వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్.. భారత్ను ఎలాగైనా తమ దేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి వేద
ICC Champions Trophy: వరల్డ్ కప్ – 2023 పాయింట్ల పట్టికలో టాప్ -8 జట్లు 2025లో పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇదివరకే ప్రకటించింది.
సౌథాంప్టన్: ఓ ప్లేయర్గా, కెప్టెన్గా ఎంత సక్సెస్ అయినా, ఎన్ని విజయాలు సాధించినా ఓ మెగా టోర్నీ గెలవడంలో ఉన్న కిక్కు ఉండదు. అంతటి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు కూడా ఒక్క ట్రోఫీని ముద్దా�