దేశీయ ఎస్యూవీ మార్కెట్లో మరింత పోటీని పెంచే ఉద్దేశంలో భాగంగా హ్యుందాయ్ మోటర్ తాజాగా సరికొత్త టక్సన్ను పరిచయం చేసింది. నాలుగో జనరేషన్గా విడుదల చేసిన ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్నద�
కాంప్యాక్ట్ హ్యాచ్బ్యాక్ వెన్యూలో సరికొత్త వెర్షన్ను మార్కెట్కు పరిచయం చేసింది హ్యాందాయ్ మోటర్. ప్రారంభ ధర రూ.7.53 లక్షలుగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఎస్యూవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను �
హ్యుందాయ్ మోటర్కు చెందిన కాంప్యాక్ట్ ఎస్యూవీ వెన్యూ కమర్షియల్ బుకింగ్లు ఆరంభించింది. ఈ నెల చివర్లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ మోడల్కోసం దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న డీలర్ల వద్ద రూ.21 వే�
రాష్ర్టానికి మరో ప్రఖ్యాత బహుళజాతి సంస్థ రానున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ �
కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ మన దేశంలో సుపరిచితమైన బ్రాండ్. దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యుందాయ్ 193 దేశాల్లో కార్లను విక్రయిస్తున్నది. అదే దేశ
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ సేల్ షురూ అయింది. ఫీచర్లు, ధర ఆధారంగా లేటెస్ట్ వెహికల్ గ్రాండ్ ఐ10 నియోస్ మ్యాగ్నా, స్పోర్ట్స్ ట్రిమ్స్కు మధ్యస్ధంగా ఉంటుంది.
ఒకేసారి 8 షోరూంలు ప్రారంభం హైదరాబాద్, ఏప్రిల్ 27: ప్రముఖ వాహన విక్రయ సంస్థ హ్యుందాయ్ మోటర్.. హైదరాబాద్లో ఒకేసారి 8 షోరూంలను ప్రారంభించింది. అత్తాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్పీ రోడ్, తిరుమలగ�
ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటర్ ఇండియా తన బియాండ్ మొబిలిటీ ప్రచార పర్వంలో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ‘నమస్తే’ బ్రాండ్ను అమర్చింది.