దేశీయ ఆటో రంగాన్ని చిప్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉన్నది. గత నెల మెజారిటీ సంస్థల అమ్మకాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, హోండా, టయోట విక్రయాలు 38 శాతం
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చే రీతిలో పాకిస్థాన్లోని హ్యూండాయ్ డీలర్ చేసిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాపణలు చెప్�
ధరలు పెరగనుండటంతో డిసెంబర్లో ఎగబడి కొనుగోళ్ళుమారుతి, హ్యుందాయ్ మినహా అన్నీ టాప్గేర్లోనే న్యూఢిల్లీ, జనవరి 1: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా కోలుకుంటున్
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్ కూడా విద్యుత్తో నడిచే వాహనాలపై దృష్టి సారించింది. 2028 నాటికి ఈవీలను ఉత్పత్తి చేయడానికి రూ.4 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్�
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..మరో కారును పరిచయం చేసింది. ఎన్ లైన్ ప్రొడక్ట్ విభాగంలో పరిచయం చేస్తున్న తొలి కారు ఐ20 ఎన్ లైన్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్టీ
కీలక మైలురాయిని దాటిన హ్యుండాయ్.. అదేమిటంటే..?!|
25 ఏండ్ల క్రితం భారత దేశంలో అడుగు పెట్టిన హ్యుండాయ్ మోటార్స్.. తాజాగా 10వ మిలియన్ కారును ఉత్పత్తి ...
క్రెటా శిఖలో అరుదైన రికార్డు.. అదేంటంటే?!
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యూండాయ్ ఎస్యూవీ మోడల్ కారు క్రెటా అరుదైన మైలురాయిని దాటింది. కంపాక్ట్ ఎస్యూవీ...
న్యూఢిల్లీ, జూన్ 9: ఈ నెల చివర్లో విడుదల చేయబోయే ఎస్యూవీ అల్కాజార్కు బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా ప్రకటించింది. రూ.25,000 డౌన్పేమెంట్తో తమ డీలర్షిప్ల వద్ద లేదా ఆన్లైన్లో బుక
న్యూఢిల్లీ: హ్యుండాయ్ కంపెనీ నుంచి వస్తున్న మరో ఎస్యూవీ అల్కజార్. 6, 7 సీటర్ ఎస్యూవీ బుకింగ్స్ను హ్యుండాయ్ బుధవారం ప్రారంభించింది. రూ.25 వేల టోకెన్ అమౌంట్ చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. హ్యుండ
న్యూఢిల్లీ, మే 15: కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ హ్యుందాయ్ కూడా వారంటీ, ఉచిత సేవల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రైవేటు వాహనాల కొనుగోళ్లు తగ్గినా.. మారుతి సుజుకీ మాత్రం సత్తా చాటుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 మోడల్స్లో 7 ఆ సంస్థకు చ
తెలంగాణ సహా పలు రాష్ర్టాలకు ప్రకటన న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తెలంగాణసహా, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు రాష్ర్టాలకు హ్యుందాయ్ మోటర్ ఇండియా బుధవారం రూ.20 కోట్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. క�