న్యూఢిల్లీ, జూన్ 3: హ్యుందాయ్ మోటర్కు చెందిన కాంప్యాక్ట్ ఎస్యూవీ వెన్యూ కమర్షియల్ బుకింగ్లు ఆరంభించింది. ఈ నెల చివర్లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ మోడల్కోసం దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న డీలర్ల వద్ద రూ.21 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్లు చేసుకోవాలని సూచించింది.
వాయిస్ ద్వారా కంట్రోలింగ్ చేసుకునే విధంగా టెక్నాలజీ పరంగా పలు మార్పులు చేసింది సంస్థ. రిమోట్తో ైక్లెమేట్ కంట్రోలింగ్, డోర్ లాక్/అన్లాక్, వాహన పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది.