నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా తొలగించింది. కూకట్పల్లి హైదర్నగర్, మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడలో ఆక్రమణలకు సంబంధించి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత�
Gandipeta | జంటనగరాలకు తాగునీరు అందించే గండిపేట(ఉస్మాన్సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వరా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుక
హైడ్రా గొప్పగా చెప్పుకుంటున్న బాగ్అంబర్పేట బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సుధాకర్రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో బతుకమ్మకుంట యధాతథస్థితిలోనే ఉండాలని, తదుపరి వ�
గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో వెలిసిన అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు.
అభివృద్ధి పేరిట రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కూల్చివేతలను ఇప్పటికైనా ఆపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కూల్చివేతలను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల�
మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేద ఎస్సీ కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ విచ్ఛిన్నం చేస్తున్నదని ఆరోపిస్తూ బాధితులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
మూసీనదిపై తాము చేపట్టబోయేది సుందరీకరణ ప్రాజెక్టు కాదని, పునరుజ్జీవ ప్రాజెక్టు అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మూసీ మురికి నుంచి ప్రజలను కాపాడాలనేదే తమ తాపత్రయమని పేర్కొన్నారు.
ఊహించని ఉషోదయం హైడ్రా తుఫానులా విరుచుకుపడుతుందని అనుకోలేదుకలలు గని కట్టుకున్న మా ఇళ్ల ఉనికి చెరువు శిఖం గాల్లో శూన్యమని అనుకోలేదు మా కళ్ల ‘ఊసు’ అన్నీ ‘అశాశ్వతమ’ను వేదాంతం వల్లించే రోజు నేడే వస్తుందని �
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధైర్యం చెప్పారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. గురువారం మూసీ పరీ
సత్యనారాయణది ఒడిశా. హైదరాబాద్తో రెండు దశాబ్దాల అనుబంధం. 1998లో హైదరాబాద్లోని టర్బో పరిశ్రమలో ఉద్యోగిగా చేరాడు. 2009లో ఒడిశా వెళ్లిపోయాడు. తన కుమారుడికి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావటంత�
తెలంగాణ పల్లెల్లో దసరా వెలవెలబోయింది. ఈ సారి మద్యం అమ్మకాలతో ఖజానా నింపుకోవచ్చని భావించిన ఎక్సైజ్ అందకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిం ది. ప్రతి డిపోలో కోటి కేసులకు తగ్గకుండా మద్యం అందుబాటులో ఉంచింది.