రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుమ్రుక్నుదౌలా ట్యాంక్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మట్టి, ఇతర సామగ్రిని తొలగించాలని ఓ పిటిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ పిటిషనర్ తొలగించకపోతే వచ్చే వ�
శేరిలింగంపల్లి మండలం చందానగర్లోని గంగారాం చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం పరిశీలించారు. ఆ చెరువులో డంపింగ్ ఎవరు చేస్తున్నారు..? డంపింగ్ చేసిన వారిపై కేసులు పెట్టారా? లేదా? తదితర వివరాల�
అల్వాల్ మండలం తిరుమలగిరిలోని లోతుకుంటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి జనరల్ ల్యాండ్ రికారడ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి చ
తల్లిదండ్రులు అమ్మినప్పటికీ కొడుకులు కొత్త పాసుపుస్తకాలు సృష్టించుకొని పాత లే అవుట్లను చెరిపేసి సాగు చేసుకుంటున్నారని పలువురు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు చేశారు. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా ప్రజ�
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లిలోని సర్వేనంబర్ 732లో 5.29 గుంటల భూమి ఉండగా, అక్రమంగా ప్రహారీ నిర్మించారని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు.
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులలో కబ్జాలను తేల్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. జూలై 2024లో హైడ్రా ఏర్పాటు తర్వాత చెరువుల్లో ఆక్రమణలను మొదట గుర్తించి ఆ తర్వాత పాత వాటిపై దృష్టి ప�
ఓఆర్ఆర్ పరిధిలోని కొన్ని చెరువులు ఆక్రమణలతో మాయమైతే.. మరికొన్ని చెరువుల ఎఫ్టీఎల్ తూములను మూసేయడంతో పెరిగిందని, ఈ వ్యవహారంలో తమకు అనేక ఫిర్యాదులొస్తున్నాయని, రెండుమూడు నెలల్లో శాస్త్రీయ పద్ధతిలో చె
చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి కబ్జాకాకుండా చూడాలని, ఆక్రమణలపై పూర్తిస్థాయిలో సమీక్షించి సర్వే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
మళ్లీ హైడ్రా కూల్చివేతలు స్పీడందుకున్నట్లేనా..! అంటే అవుననే చెబుతున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలంటూ తమ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టిన హైడ్రా.. ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల
చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. సోమవారం ఆయన చందానగర్లో ఉన్న భక్షికుంట, రేగుల కుంటను లేక్ మ్యాన్ ఆఫ్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురికాలనీలో రహదారిపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 848లో వేసిన వెంచర్లో రహదారిపైన ఓ నిర్వాహకు