సగటు నగరవాసి గుండెల్లో గునపం ‘హైడ్రా’ (హైదరాబాద్ విపత్తుల ప్రతిస్పందన మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ). విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణేమో గానీ, సగటు నగరజీవి బతుకును చిన్నా భిన్నం చేసింది. హైడ్రా హైదరాబాద్�
మూసీ ప్రక్షాళనకు మద్దతిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ముందుగా 11 వేల కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా చేయాలని సూచించారు.
జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523లో ఉన్న ఆదర్శనగర్లోకి మరోసారి బుల్డోజర్, బెంజ్ వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు వచ్చాయి. బుధవారం రెవెన్యూ అధికారులు కాలనీలో పర్యటించారు.
అసలు మూసీతో తమకేం సంబంధమని, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో సర్వే, మార్కింగ్ జరుగుతున్న సమయంలో స్థానికులు వ్యతిరేకిస్తుంటే.., అది తమది కాదని, హైడ్రాకు సర్వేకు సంబంధం లేదని ఒక్క ప్రకటన కూడా కమిషనర్
గ్రేటర్ శివారులో ఉన్న దుండిగల్ మున్సిపాలిటీ పరిధి.. బహదూర్పల్లిలోని బాబాఖాన్ కుంట వద్ద హైడ్రా అధికారులు సర్వే నిర్వహించారు. కుంట నుంచి వెలువడే మిగులు జలాలు నాలాలకు ప్రవహించి అక్కడినుంచి నేరుగా ఇతర �
మూసీ పరిసరాల్లో సుమారు 40వేల ఇండ్లు చెదిరిపోనున్నాయి.. వందలాది కుటుంబాలు రోడ్డునపడనున్నాయి.. ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లు మూసీ నివాసాలపైకి విరుచుకుపడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల్లో కంటిమీద కునుకు క�
పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ ఒక ఉదాహరణ.. కనీసం పాఠ్య పుస్తకాలు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వాళ్ల ఇల్లు కూల్చేశారు. గర్భిణీ మహిళ ఎంత వేడుకున్నా.. సామగ్రి తీసుకోవడానికి సమయం ఇవ్వలేదు.
హైడ్రా తరహాలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని టైలర్ వెనుక భాగంలో వైకుంఠధామం పక్కన ఉన్న ప్రభు�
లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)పై హైడ్రా ప్రభావం పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు.
ఓ వైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటూ.. హైడ్రా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నమవ్వగా.. ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నది. ‘కండ్లు మూసుకుంటాం...పని కానిచ్చేయండి’ �
చెరువులు.. కుంటలు.. కబ్జాకు కావేవీ అనర్హం..అన్నట్లుగా సాగుతున్నది రంగారెడ్డి జిల్లాలో ఆక్రమణల పర్వం. కొందరు చెరపట్టి నీటి వనరులను మాయం చేస్తున్నా రు. హైదరాబాద్-సాగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న మాసబ్ �
కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హైడ్రా పేరిట హైడ్రామా కొనసాగిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని, పేదలకు సంక