Traffic Restrictions | సికింద్రాబాద్ - ఫలక్నుమా - శివరాంపల్లి రైల్వేలైన్ రాజేంద్రనగర్ శాస్త్రిపురం వద్ద త్వరలోనే జీహెచ్ఎంసీ అధికారులు ఆర్ఓబీ పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్
Hyderabad | గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రేమ్సింగ్ అనే యువకుడు నానా హంగామా సృష్టించాడు. స్థానికంగా ఉన్న ఓ యువతి ఇంట్లోకి అర్ధరాత్రి �
Hyderabad | స్థలం అమ్మకంలో తనకు ఇవ్వాల్సిన కమీషన్ను ఎగ్గొట్టాడన్న కక్షతో రియల్టర్పై కత్తితో దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రియల్టర్ రవీందర్ రెడ్డ
Hyderabad | గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రేమ్సింగ్ అనే యువకుడు నానా హంగామా సృష్టించాడు. స్థానికంగా ఉన్న ఓ యువతి ఇంట్లోకి చొరబడి ఆమె�
ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు బంగాళాఖాతంలో అల్పపీడనం హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్
200 మంది నియామకం హైదరాబాద్, అక్టోబర్ 27: కృత్రిమ మేధస్సు (ఏఐ), డాటా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ సర్వీసుల్ని నిర్వహిస్తున్న ఐటీ కంపెనీ అఫైన్..హైదరాబాద్లో కొత్తగా ఒక శాఖను ఏర్పాటుచేసింది. బెంగళూ�
Petrol price | చమురు ధరలు మరోసారి పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు
ఈనెల 29, 30 తేదీల్లో హైటెక్స్లో నిర్వహణ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహన తయారీకి అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఈవీ పా
హైదరాబాద్ సిటీబ్యూరో, 26 అక్టోబర్ (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజలు ఈ సారి గ్రీన్ దీపావళి జరుపుకోనున్నారు. పర్యావరణానికి హానిచేయని పటాకులను విక్రయించనున్నట్టు, 80 శాతం గ్రీన్క్రాకర్స్కే ప్రాధాన్యం
CBI arrests 2 Customs officials in bribery case | లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారులను అరెస్టు చేసినట్లు మంగళవారం సీబీఐ వెల్లడించింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా
Crime news | తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి చదువుకోవాలని చెప్పి నందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళ వారం నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | విద్యార్థులను శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్న�