హైదరాబాద్లో పరుపుల యూనిట్ను ప్రారంభించింది రెపోస్ మ్యాట్రిస్. మేడ్చల్ వద్ద నెలకు 6 వేల పరుపులు తయారు చేసే యూనిట్తో 400 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
special bus services | ఐటీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC)శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రత్యేకంగా షటిల్ సర్వీసులను నడపాలని నిర్ణయించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి
Drugs | హైదరాబాద్లో డ్రగ్స్ సరఫారా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి నగరానికి మత్తు మందు ఎగుమతిచేస్తున్న నలుగురిని మల్కాజిగిరి
శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు
వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా హైదరాబాద్ అతి త్వరలో అవతరించనున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. మురుగు నీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్ల వ్యయంతో 31 స�
సువిశాలమైన 12.2 ఎకరాల స్థలంలో, రూ.2,251 కోట్లతో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ కార్యాలయం సర్వహంగులతో ముస్తాబైంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆగ్నేసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ మరికొద్ది రోజుల్�
passport | తత్కాల్, నార్మల్ కేటగిరిల వారీగా పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయడానికి డిసెంబర్ 3 (శనివారం)న రాష్ట్రంలోని అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు
Basti Davakhana | ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 263 బస్తీ దవాఖానా
Sharada Vidyala | కేజీ నుంచి పీజీ వరకు వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ