హైదరాబాద్ మహానగరంలో బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ నిర్మించిన ఫ్లాట్ల బహిరంగ వేలానికి దరఖాస్తుల స్వీకరణ తుది దశకు చేరింది. ఫ్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ మే 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా, ఊహించన�
ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి.పెట్టుబడులను తీసుకురావడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేస్తున�
జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు బాలికపై లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ చేసిన వారిపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్మీడియాలో వైరల్ చేయడ
పట్టణ ప్రగతి కార్యక్రమంతో బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పద్మాలయ అ�
హైదరాబాద్ : నగరంలో సోమవారం రాత్రి పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తున్నది. మేడ్చల్ జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గండిమైసమ్మ, గాజులరామారం, షాపూర్, కుశాయిగూడ, చర్
హైదరాబాద్ : ఆధునిక ఆటోమొబైల్ రంగంలో హైదరాబాద్కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ సంస్థను మంత్రి కేటీఆర్ సోమవా�
హైదరాబాద్ : హైదరాబాద్లోని బహదూర్పురాలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గోదాం అంతటా వ్యాపించాయి. దీంత
Traffic restrictions | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైద
డాటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కల్పిస్తుండటంతో ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్�
భారత్తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు తెలంగాణలో వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్-అబ్ద్దుల్లాహియాన్ పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్�
హైదరాబాద్ : నగరంలోని అఫ్జల్గంజ్ పరిధి గౌలిగౌడలో పేలుడు కలకలం సృష్టించింది. రసాయనాలను నాలాలో పోస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా.. అతని తండ్రితో పాటు మరో వ్యక్తికి గాయాల
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్రేప్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఐదుగురు మైనర్లతో పాటు ఏ1 సాదుద్దీన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నారు.