హైదరాబాద్ : ఎనిమిదో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ప్రారంభించారు. ఆయుష్ కార్యాలయంలో ఆయుర్వేద, నాచురోపతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ కా�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 9 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ ప్రాక్టికల్ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రెండు, �
హైదరాబాద్ : మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష�
Traffic restrictions | హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు నగరానికి రానున్నారు. ఉదయం 9.35 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
తెలంగాణ ఐటీ రంగ ప్రగతికి సహకారం అందించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ఫ్రభుత్వాన్ని కోరారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్ పైనా దృష్టి సారించాలని విజ్ఞప్తిచేశ�
డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మంగళవారం రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్ అధికారులు బుధవారం దహనం చేశారు. తెలంగాణ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ బీవీ సివంగకుమారి, డైరెక్ట
ప్రతి ఒకరిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం నగర ప్రజలకు కల్పించేందుకు తెలంగాణ పట్టణ క్రీడా పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో 450 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు నగ�
హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో హై
Mrigasira karthi | మృగశిర కార్తె (Mrigasira karthi) నాడు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం.
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో కార్ఖానా పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో ఇద్దరు మైనర్లు, ముగ్గురు యువకులు ఉన్నారు. సీఐ రవీందర�