హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్లో ఆ రోజు ఉద�
సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానలతో జలాశయాల్లోకి వరద తాకిడి పెరిగింద�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జులై నెలలో భారీ వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 125 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక
హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న మృతి చెందిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను ఓదార్�
ఎంపి నామా కుమారుడిని కత్తితో బెదిరించిన కొందరు దుండగులు.. రూ.75 వేలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా.. దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. �
ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నానికి ప్లాన్ జరిగిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే బంజారాహిల్స్లో ఆయన ఇంటి వద్ద గుర్తుతెలియని ఒక వ్యక్తి తచ్చట్లాడుతూ కనిపించాడు. సదరు వ�
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వర్షం వేళ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం ఆగగానే వెంట
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. సికింద్రాబాద్, పంజాగుట్ట, గోల్కొండ, మెహదీపట్నం, కార్వాన్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్గూడ, రాజేంద్రనగ�
ప్రజా రక్షణలో మూడో కన్నువంటి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) అతి త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నది. పోలీస్ సహా అన్ని ప్రభుత్వశాఖలను సమన్వయం చేసుకొనే తెలంగాణ స్టేట్ లెవల్ మల్టీ ఏజెన్సీ ఆపర
హైదరాబాద్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చార్మినార్. ఒక విధంగా నగరానికి పర్యాయ పదంగా మారిందని చెప్పవచ్చు. నగరవాసులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారు చార్మినార్ను సందర్శించకుండా తిరిగి వెళ్లరు. �
మహానగరం మరింత సురక్షితంగా మారుతోంది. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరాన్ని అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఔటర్ రింగు రోడ్డు పర�
ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దాని ఫలాల గురించి వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆజాదీ కా అమృత్' మహోత్సవ్లో భాగంగా సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర
ఇక పడదులే అని అనుకునేలోపే మహానగరంలో సోమవారం కూడా వాన కుండపోతగా కురిసింది. ఉదయం 11 గంటల నుంచి వర్షం దంచికొట్టడంతో వర్షపునీటి నాలాలు ఉప్పొంగాయి. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయ�