రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ �
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూసుఫ్గూడ డివిజన్ గౌడ సంఘం మహిళా నేతలు శుక్రవ�
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు �
కంప్యూటర్లో డిజైన్ చేసిన ఆకృతిని భౌతిక వస్తువుగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అరచేతిలో ఇమిడే వస్తువు నుంచి మొదలుకొని ఏకంగా ఒక అంతస్థు సైజులో ఉండే ఇంటిని సైతం ప్రింటింగ్ చేసి పెడుతుంది
Loco Pilot | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న లోకో పైలట్ అదృశ్యమైంది. లోకో పైలట్గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ సనత్నగర్లో ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీ
KTR | రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హబ్గా మారనున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ హైటెక్సిటీలో
‘ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. తాను పొలిటికల్ టూరిస్ట్ను కానని, తెలంగాణ ఉద్యమ బిడ్డను అని తేల్చిచెప్పారు. వైఎస్ షర్మిల ట్విట్టర్ వ
హైదరాబాద్లో పరుపుల యూనిట్ను ప్రారంభించింది రెపోస్ మ్యాట్రిస్. మేడ్చల్ వద్ద నెలకు 6 వేల పరుపులు తయారు చేసే యూనిట్తో 400 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
special bus services | ఐటీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC)శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రత్యేకంగా షటిల్ సర్వీసులను నడపాలని నిర్ణయించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి