మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఆధ్వర్యంలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి రూ. 110 కోట్ల నిధులతో చేపడుతున్న డ్రైనేజీ, వరదనీటి పైపులైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్క్లేవ్లోని స్వయంభూ శ్రీ పోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీదుర్గాదేవి దేవాలయం, చంద్రపురికాలనీ కమ్యూనిటీ హాల్, సెంట్రల్ బ్యాంకు కాలనీలోని శ్రీ ఉమానా�
చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న ఎస్సీ మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి షీక్యాబ్స్ వాహనాలను అందజేయడం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా రు.
Traffic Rules | హైదరాబాద్ మహానగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చారు. వీటిలో భాగంగా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తూ రూ.600 ఫైన్ విధించనున్నారు.