గ్రేటర్ హైదరాబాద్లో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా.. వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని 540 పొల్యూషన్ గ్రిడ్లుగా విభజించింది.
Hyderabad | పెంపుడు జంతువులైన కుక్కలను దొంగిలించడం చూశాం.. కానీ పిల్లులను కూడా దొంగతనం చేస్తున్నారు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన
Nampally Numaish | నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్కు మంగళవారం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 46 రోజుల్లో ఒక రోజు మహిళల కోసం
దేశ సేవకు అగ్నివీరులు సంసిద్ధంగా ఉన్నారని బ్రిగేడియర్ రాజీవ్ చౌహాన్ అన్నారు. సోమవారం గోల్కొండ ఆర్టిలరీలో శిక్షణ పొందుతున్న 300మంది అగ్నివీరుల శిక్షణ, వసతి, ఇతర సదుపాయల గురించి బ్రిగేడియర్ మీడియాకు వ�
Minister Srinivas Yadav | గ్రంథాలయాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మనగర్లో రూ.83లక్షల వ్యయంతో చే
Minister Talasani Srinivas yadav | మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేపల మార్కెటింగ్, చేపల వంటకాల తయారీపై నిర్వహించే శిక్షణను మహిళా మత్స్యకారులు
Minister KTR | తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో
Rajendranagar | రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్గూడా చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను
B Vinod kumar | భారతరాజ్యాంగం పట్ల దేశంలోని ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం కర్మాన్ఘాట్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జ�
Nalgonda | నల్లగొండ జిల్లా కట్టంగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలంలోని యరసానిగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.