Terrorist Conspiracy | ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో పాక్ ఐఎస్ఐ సహకారంతో ఉగ్రదాడికి కుట్ర చేయగా.. పోలీసులు భగ్నం చేశారు. కుట్రకు పాల్పడ్డ అబ్దుల్ జాహెద్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సభలపై గ్రెన�
CM KCR | మరుగుజ్జులు ఎన్నడూ మహాత్ములు కాలేరని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ ఆసుపత్రిలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడారు. ‘మహనీయుడు స్మరించుకునే అవకాశం లభించినప్పుడు.. ప్రస్త�
CM KCR | నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘గాం
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్కు కేసీఆర్ వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆ�
ఆమె స్కూల్ టీచర్. భర్త ప్రైవేటు ఉద్యోగి. వారికి 8 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. చిన్న కుటుంబం చింత లేకుండా సాగుతున్న వారి జీవితంలో మద్యం చిచ్చురేపింది. మద్యానికి బానిసైన టీచర్ భర్త తరచూ తాగొచ్చి భార్యను శారీ�
‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా నిర్వహిస్తున్న దసరా బొనాంజా నగర వాసులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. వినియోగదారులు, కొనుగోలుదారులు ఎంతో ఆనందంతో ఈ బొనాంజాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తొమ్మిదవ రోజు శుక్రవారం
తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
శ్రీలంక దేశాన్ని సందర్శించండి.. పర్యాటక రంగాన్ని ఆస్వాదించాలని హైదరాబాదీలకు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో పిలుపునిచ్చారు. హైదరాబాద్ తరహాలో తమ దేశంలోనూ పర్యాటక ప్రాంతాలను పర్యటించాలని క�
నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఫంక్షనల్ వర్టికల్స్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రాష్ట్రంలోనే టాప్లో నిలిచిందని, దీనిని ఇతర యూనిట్ అధికారులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రె�
నిబంధనలు పాటించని, గుర్తింపు లేని ప్రైవేటు దవాఖానలపై వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1087 దవాఖానల్లో అధికారులు తనిఖీలు జరిపినట్లు గ్రేటర్ వైద్యాధికారులు వెల్లడించారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి పట్టుకోవడం కోసం ఇక నుంచి తరచూ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని రెండు రోజుల ముందే ప్రకటన జారీ చేస్�
అడవుల సంరక్షణే కర్తవ్యంగా పని చేసినప్పుడే వృత్తిరీత్యా తగిన గుర్తింపు ఉంటుందని తెలంగాణ అటవీ అదనపు సంరక్షణాధికారి, దూలపల్లి ఫారెస్టు అకాడమీ డైరెక్టర్ డా.పీవీ రాజారావు అన్నారు.