Hyderabad | హైదరాబాద్ బహదూర్పురా పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ సిటిజెన్ నుంచి రూ. 8
NPA | రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో (NPA) దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ శిక్షణా కేంద్రంలో ఉన్న కంప్యూటర్లు మాయమయ్యాయి.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పండుగ సందడి మొదలవుతుంది. చలి తీవ్రత, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటిస్తుంది. దీంతో నగరాలు, పట్టణాలకు వలస వచ్చిన చాలా మంది తమ స�
చెరువుల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, బక్షికుంట చెరువుల అభివ�
ప్రధాన రహదారులను ఊడ్చేందుకు కొత్తగా స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. రోడ్లను ఊడ్చేందుకు యంత్రాల వినియోగమే తప్ప కార్మికులతో పని చేయించవద్దన్న నిబంధన ఉంది
తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్) యంత్రాలు, వెంటిలేటర్ సపోర్ట్తో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) �
జార్ఖండ్లో మారణహోమం సృష్టించిన చిరుతను పట్టుకోవడం కోసం నగరానికి చెందిన ప్రముఖ వేటగాడు, జార్ఖండ్తో సహా 9 రాష్ట్రాలకు వన్యప్రాణుల సలహాదారుడు నవాబ్ సఫత్ అలీఖాన్ చర్యలు ముమ్మరం చేశారు. చిరుతపులిని పట�
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)లు సైబర్ భద్రతపై ఉమ్మడి సహకార పరిశోధన కార్యకలాపాలు పంచుకునేందుకు గురువారం అవగాహన ఒప్ప�
దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తిలో చర్లపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలువడం అభినందనీయమని ఐఓసీఎల్ సిటీ జనరల్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని క�
గ్రేటర్లో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నది. మూడు రోజుల కిందట 11 డిగ్రీలు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 14 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.