గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించ�
మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అ�
అవును గుడ్డు ‘ఏడు’పిస్తున్నది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పౌష్టికాహారం సామాన్యులకు అందకుండాపోతున్నది. దాణా ఖర్చులు పెరగడం, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతుండటం ఇలా వివిధ కారణాలతో గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి
Habsiguda | హబ్సిగూడలో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం హబ్సిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ పరిధిలో క్రిస్టియన్ భవన్కు ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించిం ది. క్రిస్మస్లోపే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్
మత్స్య సంపదకు హాని తలపెడుతున్న క్యాట్షిష్ ఉనికిని గుర్తించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది
Minister KTR | వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారు. అలానే నేనూ డాక్టర్ అవ్వాలని మా అమ్మ కోరుకుందని మంత్రి చెప్పారు.
Neelima Guna | ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట పెళ్లి బాజా మోగింది. ఆయన కూతురు నీలిమ గుణ.. వ్యాపారవేత్త రవి ప్రక్యాతో వివహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహం హైదరాబాద్లో శనివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగ
విద్య, వైద్యానికే తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల పంచాయతీ పరిధిలోని జడ్పీ పాఠశాల ఆవరణలో రూ.85 లక్షల నిధులతో చేపట�
చారిత్రాత్మక బావులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్పేట్లోని పునరుద్ధరించిన మెట్లబావిని పరిశీలించారు. ఈ నెల 5న
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 800 సీసీ కెమెరాలన