Hyderabad Police | హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రూ. 903 కోట్ల కుంభకోణాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయటలు చేశారు. ఇంత భారీ స్థాయిలో కుంభకోణం జరిగినప్పటికీ కేంద్ర నిఘాలు సంస్థలు పసిగట్ట
భవిష్యత్తు సవాళ్లను సాంకేతికతతతో ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జియో స్పేషియల్ టెక్నాలజీ అంతులేని అవకాశాలను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హ�
ఇంటర్నేషనల్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్(ఐసీసీఎల్) టోర్నీకి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వబోతున్నది. మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్న టోర్నీ డిసెంబర్ 7 నుంచి 11 వరకు ఎల్బీ స్టేడియంలో జరుగనుంది.
గండిపేట నీళ్లకు ఎంతో చరిత్ర ఉంది. ఈ నీళ్లు తాగిన వారిలో ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపిస్తుందని చెబుతుంటారు. అలాంటి గండిపేట జలాశయంతో పాటు హిమాయత్సాగర్ జలాశయాలు ఎప్పటికీ కలుషితం కాకుండా ఉండేందుకు రాష్ట్�
అందమైన చందమామ పక్కనే అంతే అందంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువతి గగనతలంలో విహరిస్తున్నదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెండో కాంగ్రెస్ పేరిట హైదరాబ
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి మానస్' హెల్ప్లైన్ను ప్రారంభించింది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనలు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వంటి ఇబ్బందులు ఎదు
చికిత్స, సేవల పేరుతో రోగి నుంచి భారీగా వసూలు చేసిన దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. అధిక చార్జీలపై మలక్పేటలోని మెట్రోక్యూర్ దవాఖానకు మొట్టికాయలు వేసింది. ఈ కేసును హై�
ఫిక్కీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో మానసిక ఆరోగ్యంపై మధ్యాహ్నం రెండు గంటలకు సదస్సు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు
హైదరాబాద్లో మతపరమైన స్నేహం, స్వీయ క్రమశిక్షణ, మత గురువులు, శాంతి కమిటీ సభ్యులు, నగర ప్రజల సహకారంతో అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు
లోన్ యాప్ సిబ్బంది వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ బాధితుడు మంగళవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన గూడురు గణేశ్ కొరియర్�