చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1వ తేదీన మహదేవ్ నగల దుకాణంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసి�
నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో చెరువులకు జలకళ సంతరించుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ 10వ డివిజన్లో రూ.2.40 క�
గ్రేటర్లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, కుడా, టూరిజం, హెచ్ఎండీఏ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నారు
కేంద్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప్రవేశ పెట్టిన సంక్ష�
కేపీహెచ్బీకాలనీ లోదా అపార్టుమెంట్స్ సమీపంలోని 4వ ఫేజ్లో ఉన్న చెరువు కబ్జా అవుతున్నదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ పేరుతో మంత్రి కేటీఆర్కు, గవర్నర్కు, జిల్లా కలెక్టర్కు ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్
ఇంటిముందు పార్కింగ్ చేసిన కారు మాయమైంది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన కె.రవితేజ తన ఇన్నోవా కారును సినిమా షూటింగ్స్లో
డెలివరీ చేయాల్సిన ఖరీదైన వస్ర్తాలతో ఉబేర్ వాహనదారు ఉడాయించాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ వై జంక్షన్ సమీపంలో ఇర్ఫాన్ఖాన్ టైల
ముందుగా వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ క�
హైదరాబాద్ ప్రెస్క్లబ్, జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ సంయుక్తాధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది
జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో పంజాగుట్ట శ్మశానవాటికను తీర్చిదిద్దారు. ఇదే విషయాన్ని ఆదివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ శ్మశాన వాటిక కొత్త సొబగులు, పచ్చందాలతో సర
దివ్యాంగులను ప్రోత్సహించడం కోసమే 5కే, 10కే రన్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామంలో 18 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గుర్త
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 11వ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ రీ యూనియన్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన ఆర్మీ మైక్రోలైట్ ఎక్స్పెడిషన్ బృందం యాత్ర సుమారు 17 రోజుల్లో 5వేల కి.మీటర్లు దాటింది