అంతటా అంబేద్కర్ విగ్రహావిష్కరణపైనే చర్చ.. హైదరాబాద్లో 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ వేడుకకు ఉమ్మడి జిల్లా నుంచి బహుజనులు, నాయకులు తరలివెళ్లారు. దీంతో పల్లె
ఎండాకాలంలో పెరుగుతున్న డిమాండ్ మేరకు 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని, ఆ మొత్తాన్ని సత్వరమే రవాణా చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జీఎంలతో సంస్థ
మిద్దెతోటల పెంపకం ప్రశంసనీయమని, హైదరాబాద్లో 35 వేల మిద్దెతోటలు ఉండటం గర్వకారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. పబ్లిక్ గార్డెన్లో ఉద్యానశాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్, అవార్డు�
Hyderabad | హైదరాబాద్ : ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ క్రీం తినేందుకు ఆసక్తి చూపుతారు. శుభకార్యాలకు కూడా భారీగా ఐస్క్రీంను సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఐస్ క్రీంకు భారీగా డిమాండ్ పెరిగిపోతోం�
Ambedkar Statue | ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్
CM KCR | రాబోయే పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా దళితబంధు అమలయ్యే రోజు త్వరలోనే రానున్నదని చెప్పారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించిన సీఎం కేసీఆర్ను దేశం యావత్తు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నది. ఆయనేం చేసినా అనితరసాధ్యంగానే ఉంటదని వేనోళ్ల
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. మధ్యాహ్నం దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు మూడు రోజుల�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.