Cyber Security | కాచిగూడ : కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్లో శిక్షణకై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల యువతీ, యువకుల న�
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం జీవవైవిధ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, నీటి వనరులు, అడవుల �
Srinivas Goud | హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో హైదరాబాద్ పోకో మార్షల్ ఆర్ట్స్ టీమ్కు చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించారు. ఈ సందర్భంగా ఆ నలుగురు క్రీడాకారులను రాష
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందని.. దేశంలోని ప్రజలు అంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత తొమ్మిదేండ్లలో సాంకేత
Kotha Paluku | ‘తెలుగు ప్రజల చెవిలో ఉక్కు పూలు’ అంటూ ఆంధ్రజ్యోతి ( ABN Andhra Jyothi ) రాధాకృష్ణ ( Radha krishna ) ‘కొత్తపలుకు’ వ్యాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR )పై మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. వ్యక్తిత్వం పాతదే, విషయం తెలిసింద�
Hyderabad | భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకొని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిరి
TS EAMCET | ఎంసెట్కు కొత్తగా దరఖా స్తు చేస్తున్నారా? అయితే మీరు ఏ పట్టణంలో పరీక్షరాస్తారో దానిని ఎంచుకొనే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు దరఖా స్తు చేసేవారంతా జీహెచ్ఎంసీలోని పరీక్షాకేంద్రాల్లోనే ఎంసెట్ రాయాల�
సమాజానికి సేవ చేయాలన్న తపన అందరికీ ఉంటుంది.. కానీ.. ఆ సంకల్పానికి రూపమిచ్చేది మాత్రం కొందరే. అలా ఓ విద్యార్థిని తనకు తట్టిన ఆలోచనకు కార్యరూపమే స్టోరీస్ ఆన్ వీల్స్. నగరానికి చెందిన అనన్య ఈ సంచార గ్రంథాలయ�
స్వప్నలోక్ కాంప్లెక్స్ కార్యకలాపాలు ఇప్పట్లో సాధ్యం కాదని జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం తేల్చేసింది. అగ్ని ప్రమాద ఘటనతో భవన పటిష్టత దెబ్బతిన్నదని, చాలా వరకు నిర్మాణం పటిష్టత కోల్పోయ�
చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం పై ఉన్న మక్కువతో చిత్రాలు వేసేది. చదువుతో పాటు తనలో దాగివున్న కళకు పదును పెట్టింది. పీర్జాదిగూడకు చెందిన ఉప్పలోజు హర్షిణి ఎంటెక్ చదువుకుంటూ ఖాళీ సమయంలో తనకు తెలిసిన చిత్రకళ�
అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ మద్దురి గార్డెన్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్
ఎన్టీఆర్ 30వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ వె లువడింది. సోమవా
వేసవి తాపంతో సతమతమవుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన పడింది. మలక్పేట,చాదర్ఘాట్, బేగంబజార్ తదితర చోట్ల వర్షం కురిసింది.
గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయి.. ఫలితంగా నానా కష్టాలు ప డ్డాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో ఎనలేని అభివృద్ధి చేశాం.. సాధ్యం కానీ పనులను సుసాధ్యం చేస్తూ అడుగడుగున�
జవహర్నగర్లో పూర్తిగా ప్రభుత్వ భూములే, పేదలు గుడిసెలు, ఇండ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు కూల్చివేస్తారోనని భయభ్రాంతులకు గురవ్వుతూ ఇండ్ల ను కాపాడుకోవడానికే సమయం వెచ్చ