Asaduddin Owaisi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఏఐఎంఐఎం అధినేత (AIMIM Chief), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi) ఓ ఛాలెంజ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. వయనాడ్ (Wayanad) నుంచి కాకుండ�
ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే నది సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. పరివాహక ప్రాంతాన్ని రమణీయంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అద�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆదివారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా శివరాంపల్లిలో 1.3, చాంద్రాయణగుట్టలో 1.2, మల్కాజిగిరిలోని ఆనంద్బాగ్, రాజేంద్ర
ఇంటి గణపతులు సాగర తీరంవైపు అడుగులు వేస్తున్నాయి. చాలా మంది తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న గణనాథులను హుస్సేన్ సాగర్ తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. ఆదివారం కావడంతో ట్యాంక్బండ్ అంతా గణనాథులతో ముచ్చటగొలిప�
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరి దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ పరిసరాలన్నీ భక్తులు,
Hyderabad | ఇంటి స్లాబ్ కూలి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందిన విషాదకర సంఘటన రాచకొండ కమిషనరేట్..పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడిపల్లి గ్రామంలో చోటు చోసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామంలో ఇంటి నిర్మా
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 26న రాష్ర్టంలోని అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలతో హైదరాబాద్ జలవిహార్ బీసీ రిజర్వేషన్ల సాధన సదస్సును నిర్వహించనున్నట్టు రాజ్�
దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థను కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ రికార్డు సాధించింది. విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో 41వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ సర్వేలైన్స్ వ్యవస్�
మర్కజీ జులూస్ (ముస్లిం మత పెద్దలు) నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం గొప్పదని నగర సీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చల అనంతరం ముస్లిం మత పెద్దలు ఊరేగింపును వాయిదా వేసుకొన
Navdeep | మదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ శనివారం నార్కోటిక్ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్ బ్యూరో అధ�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం (Qatar airways) అత్యవసరంగా దిగింది. ఖతార్లోని దోహా (Doha) నుంచి నాగ్పూర్ (Nagpur) వెళ్తున్న విమానం శనివారం ఉదయం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Lan
హైదరాబాద్ జిల్లాలోని పదిహేను నియోజక వర్గాలలో గృహలక్ష్మి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్
జీవో 111లోని నిబంధనల సడలింపుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆ జీవోలోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ జీవోపై దాఖలై�