ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్నాయని చెప్పారు
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
MMTS | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అదనపు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రైళ్లకు తోడుగా.. కొత్తగా 40 సర్
Gandhi Hospital | గాంధీ దవాఖానాలో తొమ్మిది నెలల చిన్నారికి అరుదైన ఆపరేషన్ చేశారు. కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో నివసించే దంపతులకు జన్మించిన యాస్మిన్ బీ అనే 9 నెలల చిన్నారికి పుట్టుకతోనే కిడ్నిలకు కణితి ఉన్నట్ట�
Hyderabad | క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాల కోసం ఎంపిక చేసుకున్న బీటెక్, డిగీ పూర్తిచేసుకున్న విద్యార్థులను ఓ సాఫ్ట్వేర్ సంస్థ మోసం చేపి బిచాణ ఎత్తివేసింది. పలువురు ఉద్యోగుల పేరుమీద లోన్లు తీసుకొని చివ�
Niloufer Hospital | ప్రాణాంతకమైన వ్యాధుల్లో హిమోఫీలియా ఒకటి. వంశపార్యపరంగా 70% మందికి, ఆకస్మిక జన్యుమార్పిడి వల్ల 30% మందికి వచ్చే ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందేనని వైద్య నిపుణులు స�
లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ మహానగరం రాష్ట్ర ఏర్పాటు నాటికి కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. నిరాదరణకు గురైన నీటి వనరులకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో పూర్వ వైభవం కల్పించింది. ముఖ్యమంత్రి క
Hyderabad | నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హైదరాబాద్ నగర జీవ వైవిధ్య సూచీ (సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్)ను ఆయన విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకంగ�
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నత విద్యామండలి ద్వారా కృషి జరుగాలని చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ సూచించారు.
Telangana Secretariat | వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన సాగనున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నిచర్, క
భారత ఉపఖండంలో నూతన సామాజిక ఉద్యమాలకు డాక్టర్ బీఆర్ అబేంద్కర్ పునాదిగా నిలుస్తున్నారని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రశాంత్ దొంత పేర్కొ
కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ సెంట్రల్ పార్క్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్లోని కొండాపూర్ సెంట్ర�