జంతు ప్రేమికులు జర జాగ్రత్త.. వీధి కుక్కలకు ఎక్కడంటే అక్కడ ఆహారాన్ని అందిస్తామంటే కుదరదు. శునకాల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ఆయా స్థానిక కమిటీల అనుమతితోనే ఆహారం, నీరు అందించాలి. ప్రస్తుతం శునకాలకు ఫుడ్, వ
సినీ నటుడు రవితేజ కొత్త వాహనం బీవైడీ-ఏటీటీఓ 3 ఎలక్ట్రిక్ కారు రిజిస్ట్రేషన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పూర్తయింది. ఆర్టీఓ రాంచందర్, ఎంవీఐ శీనుబాబు సమక్షంలో డిజిటల్ సంతకం, ఫొటో ప్రక్రియ ప�
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. సీఐ సుధీర్కుమార్, ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం..�
రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా మక్కా మసీద్, సికింద్రాబాద్లోని జమే ఈ మసీద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, చార్మినార్, మదీనా, ముర్గీచౌక్, రాజేశ్మెడికల్ హాల్ శాలిబ�
Hyderabad | హైదరాబాద్ : ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ నగరంలోని మక్కా మసీదు, సికింద్రాబాద్ పరిధిలోని జామియా మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జుమ�
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అదు�
Minister Srinivas Yadav | బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో హోం మంత్రి మహమూద్ అలీ, జిల్లా ఇన్చార్జ
నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ (Warangal) వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న కారు.. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై (National highway) అదుపుతప్పి కల్వర్టును (Culvert) ఢీకొట్టింది.
Hyderabad | అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరం.. సంపద సృష్టిలోనూ సత్తా చాటుతున్నది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో స్థానం దక్కించుకున్నది. ఈ క్రమంలోనే టాప్-5 భారతీయ నగరాల్లో నిలిచింది. ప్రముఖ
Hyderabad | రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన పెట్టుబడులు వస్తున్న దరిమిలా హైదరాబాద్ రారాజులా నిలుస్తున్నది. మన మహానగరం.. పారిశ్రామిక పెట్టుబడులతోపాటు రియల్ పెట్టుబడులకు సైతం స్వర్గధామంగా మారింది.
Hyderabad | లండన్లోని ఓ బీచ్లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆ�
హైదరాబాద్లో తమ కాన్సులేట్ సామర్థ్యం దాదాపు మూడు రెట్లు పెరుగనున్నదని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. గతంలో బేగంపేటలోని పైగా ప్యాలెస్లో కాన్సులేట్ ఉన్నప్పుడు స్థలం కొరత