Hyderabad | హబ్సిగూడలోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ ఇంకా దట్టంగా పొగలు వస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు. హబ్సిగూడలోని రెండో అం�
Hyderabad | హైదరాబాద్ హబ్సీగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. అన్లిమిటెడ్ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ ఎగిసిపడుతుంది. దీంతో ఉప్పల్ - సికింద్రాబ
భోపాల్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
Hizb-Ut-Tahrir | హిజ్జుత్ తహ్రీర్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరొకరిని అరెస్టు చేసింది. పరారీలో ఉన్న సల్మాన్ను హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. దేశంలో షరియా చట్టం అమలుకు హిజ్జ�
Hyderabad Metro | భవిష్యత్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రోను విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రూ.69వేలకోట్లతో హైదరాబాద్ నలుదిశలా మెట్రో విస్తరణకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే�
Minister KTR | పార్కింగ్ సమస్యను పరిష్కరించడం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఒక సవాలుగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు పలు ఎంఎల్పీలను నిర్మిస్తున్నామని తె�
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర (Price) స్వల్పంగా తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (Commercial LPG cylinder) ధరను రూ.99.75 మేర తగ్గించాయి.
Hyderabad | విశాలమైన ఔటర్ రింగ్ రోడ్డు రహదారి.. దానికి ఇరువైపులా ఆకాశమే హద్దుగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు.. చుట్టూ పచ్చని చెట్లు.. జిగేల్మనే వెలుగులతో... చూస్తుంటే న్యూయార్క్ నగరాన్ని తలదన్నేలా నగరంలో �
Hyderabad Metro | గ్రేటర్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో అద్భుత నిర్మాణం ఆవిష్కృతం కానున్నది. సింగిల్ ఫిల్లర్పై మెట్రో రైలు, రోడ్డు రవాణా వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి.
Telangana | సంక్షేమ పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తమది మానవీయ పాలన అని మరోసారి చాటుకున్నది. సబ్బండ వర్గాలపై తన ప్రేమను, బాధ్యతను చాటుకుంటూ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.తెలంగాణ రాష�
హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి వేదిక కాబోతున్నది. నవంబర్ 5వ తేదీన నెక్లెస్రోడ్లో ఐఏయూ 50కి.మీల ప్రపంచ చాంపియన్షిప్ జరుగనుంది. భారత్ తొలిసారి ఈ రేసుకు ఆతిథ్యమిస్తున్నది.
‘నది చేపలతో నిండినట్టుగా.. ఓ ప్రభూ ఈ నగరం ప్రజలతో నిండిపోవాలి’ 1591లో హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాది రాయి వేసిన సమయంలో కులీకుతుబ్షా అన్న మాటలివి. ఏ సుముహూర్తాన పునాదిరాయి పడిందో గానీ హైదరాబాద్ నగరం ఇం