ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్..తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్ పనులను వేగవంతం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు వచ్చే నెల 15న భూమి పూజ చేయనున్నారు. సుమార
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళసై వింత వైఖరి అవలంబిస్తున్నారు. కోర్టు కేసు విచారణకు వచ్చిన సమయంలో మాత్రమే బిల్లులపై హడావుడిగా నిర్ణయం తీసుకొంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు �
Hyderabad | హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ శివారుల్లోని బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల�
Hyderabad | పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అతడిని కర్రలతో చితకబాది గాయపడిన యువతిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన�
నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ మినీ ప్లీనరీ సమావేశానికి భారీగా కదలాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ�
మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుం�
Sharmila | పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. పోలీసులపై చేయిచేసుకున్న కేసులో ఆమెపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉదయం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస
YS Sharmila | పోలీసులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దురుసుగా ప్రవర్తించారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్పై ఆమె చేయిచేసుకున్నారు. దీంతో ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు
Singer Sunitha | బంజారాహిల్స్ : సినీ నిర్మాతల మండలి సభ్యుడిని అంటూ పరిచయం చేసుకొని సింగర్ సునీత భర్త, పారిశ్రామిక వేత్త రామకృష్ణ వీరపనేని అలియాస్ రామ్ను బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పో�
వేసవికాలం వచ్చిందంటే చాలా మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. పిల్లలకు సెలవులు కావడం, ఊష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు విహార యాత్రలు, తీర్ధయాత్రలు వెళ్లేందుకు మొగ్గు చూపుతారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కొత్తరూపును సంతరించుకున్నది. కొత్త జిల్లాల ప్రకారం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన కొత్త సర్కిళ్లు, డివిజన్లు, సబ్-డివిజన్లు, సెక్షన్లకు సంబంధిం చి ఏయే కార్యాలయాలు ఎక్కడిన�
కుల వ్యవస్థ, వర్ణ భేదాలు, లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్ర�
నగర రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు సాగించేలా నగరంలో అమలు చేసిన ‘రోప్' మంచి ఫలితాలిస్తున్నది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవడంతో పౌరుల్లో సైతం క్రమశిక్షణ �